భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పులి కనిపించింది. రేగళ్ల రేంజర్ జశ్వంత్ప్రసాద్, బీట్ ఆఫీసర్ శోభన్ కారులో వెళ్తుండగా జంగాలపల్లి
పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనం, పోక్సో కేసుల పరిష్కారానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగ�
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, నవంబర్ 20: రైతు ఉద్యమాల స్ఫూర్తితో త్వర లో బీసీల వాటాకోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శన
పక్షవాతం వచ్చిందని వదిలేసిపోయిన భర్త అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో జీవచ్ఛవంలా! కరెంట్ బిల్లూ కట్టలేక.. చిమ్మచీకట్లో కష్టాలు ఒక పూట భోజనం అందిస్తున్న అంగన్వాడీ ప్రేమ పెండ్లి చేసుకున్నదని కన్నోళ్లకు �
20 నెలలుగా పింఛన్ గుంజుకుంటున్నడు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు చౌటుప్పల్, నవంబర్ 20: వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు తిండి పెట్టకపోగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కూడా గుంజ�
చేసిన సాయాన్ని మరువకుండా 35 ఏండ్ల తర్వాత కృతజ్ఞత రూ.5 లక్షలిచ్చి పెండ్లి జరిపించిన హన్మయ్య దంపతులు స్టేషన్ఘన్పూర్, నవంబర్ 20: ఎవరైనా మనకు సాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో.. మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుక
ప్రజారోగ్య పరిరక్షణకు కేసీఆర్ కృషివైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్�
పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నేతల సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్చిత్రపటాలకు క్షీరాభిషేకం సిరిసిల్ల టౌన్/నిజామాబాద్, నవంబర్ 20: నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం పలు జి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలోని చెక్ డ్యాంలో శనివారం 15 కిలోల చేప దొరికింది. తుపాకుల చందు అనే యువకుడు సరదాగా చేపల వేటకు వెళ్లాడు. అతని వలకు 15 కిలోల గ్యాస్కట్ చేప చిక్కింది. దీంతో ఆ యు
హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�
మోమో.. పేరు కొత్తగా ఉన్నా, రుచి మహత్తరం. టిబెట్, నేపాల్ వంటకమే అయినా, దేశమంతా విస్తరిస్తున్నది. యువతను ఆకట్టుకుంటున్నది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకూబుల్లి మోమోలూ బ్రహ్మాండంగా అమ్ముడు అవుతున్నాయి.
తెలంగాణ జానపద కళలకు ఎంతో విశిష్టత ఉన్నది. వాటితో ఉపయోగించే వాద్యాలకూ అంతే ప్రాధాన్యమున్నది. ఒక్కో వాద్యం.. సంబంధిత కళా రూపాన్ని ఉచ్ఛ స్థితికి తీసుకెళ్తుంది. శైవ సంప్రదాయానికి చెందిన ‘రుంజ’ కూడా ఆ కోవకు చె
తెలంగాణం.. గ్రంథాలయ వికాసం నిజాముల కాలంలో తెలంగాణ అంతటా ఉర్దూ అధికారిక భాష. కానీ, అత్యధికుల భాష మాత్రం తెలుగే. అయినా తెలుగు వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో మాడపాటి హనుమంతరావు, కొమర�
రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా మాదాపూర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెన�