25 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్న రెడ్డీస్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్- వీ టీకాను వచ్చేనెల రెండోవారం లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మొత్తం 25 కోట్ల డోసు�
ఏపీ సర్కార్ అనుమతి.. పంపిణీకి ఏర్పాట్లు మందుతో నష్టంలేదు లోకాయుక్తకు కలెక్టర్ నివేదిక హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనం
అమ్ముతామంటూ ఆన్లైన్లో ప్రచారం ఈ మందు ఇంకా మార్కెట్లోకి రాలేదు జూన్ రెండోవారంలో అందుబాటులోకి డాక్టర్ రెడ్డీస్ ప్రకటన హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఔషధం
సీఎం కేసీఆర్..గాంధీ సందర్శనపై విమర్శలా! హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శనంతా ప్రచారం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించటంపై సోషల్ మీడియాలో తీ�
కరోనా ఉద్ధృతితో పెరిగిన ఈ-కామర్స్ జోరు హోం డెలివరీలకే 49 శాతం మంది ఓటు మాల్స్, మార్కెట్లకు వెళ్లేవారు 31% మందే ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వే నివేదిక వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా మ
పలు ఔషధాల పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ పలకడానికే ఇబ్బందిగా ఉన్నదని వ్యాఖ్య హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పలకడానికే ఇబ్బందిగా ఉన్న పలు మెడిసిన్స్ పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ చేశార�
ఆవాసాలకు దూరంగా బడికెళ్లేవారికి అందజేత తాజాగా 8, 9 తరగతుల విద్యార్థులకూ వర్తింపు రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ జీవో జారీ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్ర�
ఎల్లారెడ్డిపేట, మే 20: కరోనా మహమ్మారి ధాటికి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వైరస్ బారినపడి ఒకే రోజు వ్యవధిలో తల్లీకొడుకు మృతిచెందారు. దుమాలకు చెం
కొవిడ్ వార్డులను సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మే 20: కరోనా విషయంలో ఎవ రూ ఆందోళన, అధైర్య పడవద్దని సీఎం కేసీఆరే స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి కరోనా పేషె�
దాతృత్వం చాటిన బ్యాచ్మేట్లు పెన్పహాడ్, మే 20: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఐ కుటుంబానికి అతని బ్యాచ్మేట్స్ ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టే
సిద్దిపేట యువకుడి వినూత్న ఆలోచన కరోనా బాధితులను ఉచితంగా దవాఖానకు తరలింపు సిద్దిపేట టౌన్, మే 20: కరోనా సోకినవారి వద్దకెళ్లేందుకే వణికిపోతుంటే.. వారిని ఉచితంగా దవాఖానకు తరలిస్తూ ఓ యువకుడు స్ఫూర్తిగా నిలుస�
తొలిసారి ముదిరాజ్లకు చైర్మన్ పదవి కేటాయింపు భక్తులకు అన్నిరకాల వసతులు కల్పిస్తాం: చైర్మన్ గీస భిక్షపతి చేర్యాల, మే 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్ర�
ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి కొవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా గాంధీ దవాఖానలో గంటపాటు పర్యటన జనరల్వార్డు నుంచి ఐసీయూదాకా పరిశీలన నేరుగా కరోనా పేషెంట్లతో మాట్లాడిన సీఎం ప్రాణాలకు తెగించి డాక�
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొంటాం.. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీచేస్తాం ప్రణాళికతో, పారదర్శకంగా పనిచేస్తాం చైర్మన్గా నియామకం ఆశ్చర్యపరిచింది ‘నమస్తే తెలంగాణ’తో బీ జనార్దన్రెడ్డి నాడు ఉద్యోగం కో