కమలాపూర్ మండల టీఆర్ఎస్ నేతలు వరంగల్ సబర్బన్, మే 19/కమలాపూర్: అవినీతి బండారం బయటపడి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్కు ‘ఆత్మాభిమానం’ మాటను వాడే అర్హత లేదని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల టీఆర్�
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలే ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం ఫోన్లోనే మంత్రుల అభిప్రాయాలు చికిత్సల పర్యవేక్షణలో మంత్రులు రేపటి క్యాబినెట్ సమావేశం రద్దు హైదరాబాద్
కొవిడ్ చికిత్సలో కీలకంగా మారుతున్న ప్రొఫైల్ పరీక్షలు పాజిటివ్ వచ్చిన 3-4 రోజుల్లో చేయించాలంటున్న వైద్యులు ఇన్ఫెక్షన్లు, రక్త ప్రసరణలో లోపాలను గుర్తించే వెసులుబాటు 40 ఏండ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులున
దవాఖానల్లో ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు.. మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరగకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారుల�
నీకు అసలు అత్మగౌరం అనేది ఉందా? నాపై ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అక్రమని తేలిన అసైన్డ్, దేవాలయ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేస్తావా? గ్రానైట్ టాక్సులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే ఐదురెట్లు �
అన్నీ దేశీయంగా అభివృద్ధి చేస్తున్నవే ఆగస్టులో బయోలాజికల్-ఈ టీకా మూడోదశ ట్రయల్స్లో‘జైడస్ క్యాడ్లా’ భారత్ బయోటెక్ ముక్కుటీకాపై ఆసక్తి హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా విలయం నుంచి రక్షించే టీ�
టీఆర్ఎస్వీ జిల్లా నేత మెలుగు పూర్ణచందర్ హుజూరాబాద్, మే 18: భూకబ్జా ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా మాజీ ఇంచార్జి మెలుగు పూర్ణచందర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సవాల్ �
ప్రభుత్వ కమిటీ అనుమతితోనే సరఫరా చేయాలి లేనిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామన్న డీసీఏ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మ్యూకోర్మైకాసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే లిపోసోమల్ అంపోటెరిసెన్ బీ ఇం�
మెడికల్ కాలేజీల మంజూరుపై హర్షాతిరేకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18: రాష్ట్రంలో కొత్తగా ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆ�
కాల్వశ్రీరాంపూర్, మే 18: కరోనా వేళ ఆశ కార్యకర్తల సేవలను గుర్తించి.. నెల పింఛన్ విరాళంగా అందించి ఔదార్యం చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రానికి చెందిన దివ్యాంగు�
కురవి, మే 18: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ నేరుగా కరోనా బాధితుల ఇండ్లకే వెళ్లారు. కురవిలో ముగ్గురు బాధితుల ఇండ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. ‘భయపడొద్దు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది’ అని అవగాహ�