హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలకు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తున్న సీఎం కేసీఆర్.. తమను కూడా ఆదుకోవాలని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. ఏదైనా తప్పు చేస్తే క్�
ఉత్తమ ఇంజినీర్లకు అవార్డులు అందజేయనున్న మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. తెల�
అటవీశాఖతో సర్దుబాటు తర్వాతే తిరిగి ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు నడిపిస్తున్న క్రూయి జ్ బోట్ సర్వీసును తెలంగాణ పర్యాటక శాఖ ఆపేసింది. ఈ ఏడాద�
తప్పుడు సమాచారం.. తప్పుడు కథనాలు పెరిగిన స్థాపిత సామర్థ్యం 8,825 మెగావాట్లు గుడ్డి జ్యోతికి కనిపించింది 812 మెగావాట్లే కేంద్ర ప్రభుత్వం పెంచిన క్లీన్ సెస్ ప్రస్తావనేది? తెలంగాణకు ఏపీ విద్యుత్తు ఇవ్వలేదన్న
కేంద్ర మంత్రిది రోజుకోమాట మొన్న భూమి ఇవ్వలేదని.. ఇవాళ భవనాలు ఇవ్వలేదని.. రేపు ఇంకేం మాట్లాడుతారో? ఎండగట్టిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి.. ఒ�
తిరుపతి చేరుకున్న అమిత్షా భేటీకి దూరంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్నెంట్ గవర్నర్ల సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని తాజ
పీహెచ్సీ నుంచి మెడికల్ కాలేజీ దాకా.. పనితీరును బట్టే పోస్టింగ్, ప్రోత్సాహకం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయాలి ఆవాసాలవారీగా లక్ష్యాలు నిర్దేశించాలి వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు,
ప్రభుత్వానికి రాష్ట్ర ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి ఖైరతాబాద్, నవంబర్ 13: ప్రతి ఎంపీటీసీ సభ్యుడికి రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. తమకు �
దాదాపు 12.5 లక్షల లావాదేవీలు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.1500 కోట్లకు చేరింది. పోర్టల్ ద్వారా గతేడాది నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
విశ్వకర్మ శిల్పం లభ్యం హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో అరుదైన విశ్వకర్మ విగ్రహం లభించింది. శైలిరీత్యా ఇది చాళుక్య- కాకతీయుల నాటిదిగా తెలుస్తుందని పబ
ఎస్వీకేలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చిక్కడపల్లి, నవంబర్ 13 : చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళా నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వే
సీపీఎస్ను కేంద్రమే రద్దుచేయాలి : ఏఐజీఈఎఫ్ నేతల డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐజ