ప్రతిఒక్కరూ చిరునవ్వుతో బతకాలి అభివృద్ధికి కులం, మతం, జాతిలేదు పంటను పదిమందికి పంచుతున్నం తెలంగాణ రైతు కాలరెగరేస్తున్నడు కౌశిక్రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్�
హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో వేలాది మందిగా ర్యాలీగావచ్చి టీఆర్ఎస్లో చేరారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి వందల కార్లతో ర్యాలీగా కొండాపూర్, హైటెక్సిటీ, రాయదుర్�
అడ్డగూడూరు/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు మహిళ లాకప్డెత్ కేసులో స్టేషన్కు చెందిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించార�
ప్రభుత్వ సలహాదారు రమణాచారికి జేఏసీ వినతి అమీర్పేట్, జూలై 21: అర్చక ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కటాఫ్ తేదీని
హైదరాబాద్ : పారిస్కు ఈఫిల్ టవర్.. దుబాయ్కు బూర్జు ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమ
హైదరాబాద్ : తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టినందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి వర్�
హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్ లతో రాష్ట్ర
హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణం ఒక ట్రాక్ ఎక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలకు భయపడి తమ ప్రస్థానాన్ని ఆపమని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నేత, టీపీ�
హైదరాబాద్ : రాష్ర్టాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కౌశిక్రెడ్డి భవిష్యత్కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్న
హైదరాబాద్ : టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమం�
కరీంనగర్ : పెరుగుతున్న జనాభా విద్యా అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. దేశ జనాభా భవిష్
వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువను ఎకరం రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా భూముల విలువ తక్కువగా ఉన్నచోట్ల 50 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, ఎక్కువగా ఉన్నచోట 30 శాతం పెంచారు. గతంలో ఏడాదికి ఒకసా�
రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 70.8 శాతం నదీజలాల్లో దక్కాల్సిన వాటా 771 టీఎంసీలు కేటాయింపులు పూర్తయ్యేదాకా సగం నీళ్లు ఇవ్వండి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పరీవాహ�