తీవ్ర ఒత్తిడిలో తెలంగాణ వైద్య వ్యవస్థ, సిబ్బంది భారీ ఎత్తున ఐదు రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కరోనా రోగులు వారితోనే నిండిపోయిన సగం పడకలు.. ఇక్కడి బాధితులకు ఇక్కట్లు! కట్టడిలేకుంటే వ్యవస్థ కుప్పకూలే ప్రమా
అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిస
నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే లోపలికి అనుమతి కరోనా పాజిటివ్ అని తేలితే వెంటనే వెనక్కి గతనెల నుంచే కఠినంగా ఆంక్షల అమలు హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున�
కరోనా బాధితులకు హెల్ప్లైన్లు కష్టకాలంలో తోడుగా సర్కారు స్వచ్ఛంద సంస్థల దాతృత్వం ప్రత్యేక ప్రతినిధి/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందు
దేవరకొండ/త్రిపురారం, మే 14 : నల్లగొండ జిల్లాలో శుక్రవారం కరోనాతో ముగ్గురు మృతిచెందారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఒకరు సర్పంచ్. దేవరకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యాదగిరి (54), పెద్దఅడిశర్లపల్�
చిట్యాల, మే 14: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్కు చెందిన డబ్బాల రాజేశ్ (23)కు ఈ నెల 26న వివాహం కావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్ రాగా, హోమ్ ఐసొలేషన్లో ఉన్నాడు. ఈ క
ముందస్తు అడ్మిషన్లు లేకపోవడంతో ఆగమాగం దవాఖానల చుట్టూ చక్కర్లతో పెరుగుతున్న కేసులు రాష్ర్ట కోటాలో ఆక్సిజన్, మందులు 50 శాతం వారికే అంబులెన్స్ల నిలిపివేత పిల్పై తెలంగాణ వాదన తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్�
ఇచ్చోడ, మే 14: కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోకముందే బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్ (60) బ్లాక్ ఫంగస్తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధ
కొత్తగా 4,305 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపి�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 29 మంది చనిపోయారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,20,709కి చేరిం
నిర్మల్ : జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్మల్ జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధన్రాజ్ ఖండించారు. వార�
హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) పటిష్ఠ చర్యలు చేపట్టిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఏరియా ఆస్ప�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న ఉన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా వైద్య పరీక్షల బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని రాష్ట్ర ప్ర�
హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్