సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో సీసీటీవీ నెట్వర్క్ను అనుసంధానం చేస్తూ మరింత మెరుగైన పోలీసింగ్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఉపయోగపడే విధంగా కొత్త అవిష్కరణలు
కొండాపూర్, నవంబర్ 12 : ఆర్ట్ అండ్ కల్చర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి గణేశ్ పుత్తుర్ ప్రతిష్టాత్మక డాక్టర్ మంగళం స్వామినాథన్ జాతీయ అవార్డు -2021కు ఎంపి�
రవీంద్రభారతి, నవంబర్ 12: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం, సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో పదో వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం శ
మాదాపూర్, నవంబర్ 12: విద్యార్థులు నైపుణ్యతను జోడించి సరికొత్త డిజైన్లతో కూడిన ఉత్పత్తులను క్రాఫ్ట్ బజార్లో ప్రదర్శించారు. మాదాపూర్లోని నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) కళాశ�
జవహర్నగర్, నవంబర్ 12 : పేద పిల్లల విద్య కోసం స్వేచ్ఛా వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. శుక్రవారం చెన్నాపురంలోని ప్రభుత్వ ప్�
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 12 : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్ విమర్శించారు. సీపీఐ జిల్లా స
పీర్జాదిగూడ, నవంబర్ 12 : విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన బాలల
7 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు చల్లటి ఈశాన్య గాలులే కారణం ఉదయం అనేకచోట్ల పొగమంచు హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో ఉష్ణోగ్ర
రాష్ట్రంలో స్థూల విలువ జోడింపు ఏడేండ్లలోనే రెట్టింపు కరోనా కష్టాలను అధిగమించిన నిర్మాణ రంగం రాష్ట్రమంతా ఊపందుకున్న లావాదేవీలు కలిసొచ్చిన ప్రభుత్వ నిర్ణయాలురియల్ ఎస్టేట్ రంగం చాలా సున్నితమైనది. ప్ర
ప్రాజెక్టు వద్దనే సబ్కమిటీ మీటింగ్ హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కృష్ణానది యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ) సబ్కమిటీ 15, 16వ తేదీల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నది. అక్కడే 5వ సబ్కమిట�
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 17న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రవేశాల కమిటీ సంచాలకుడు డాక్టర్ కోట
విద్యాశాఖ అధికారుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సులతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు చెప్పారు. సివిల్స్ రాయాలనుకొన
హైకోర్టుకు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఉత్తర్వులు హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కొవిడ్ మృతుల వివరాల నమోదుకు వీలుగా డెత్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట�
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ల వద్ద బీజేపీ చేపట్టిన ధర్నాకు రైతుల మద్దతు కరువైంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడి తప్ప ఎక్కడా ర�