హైదరాబాద్ : సేవకు మరో పేరు నర్సులు. రోగులను అమ్మలాగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టే వారిని మనం నర్సమ్మా అని గౌరవంగా పిలుస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్�
టీకాల సమీకరణకు కార్యాచరణ కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి సరిపోయినన్ని
శరవేగంగా సచివాలయ నిర్మాణం లాక్డౌన్ వేళ.. ఆర్అండ్బీ యోచన హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసే అలోచనలో అధికారులున్నారు. లాక్�
గ్రామంలోకి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఆదిలాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్
ప్రాంతీయ పాస్పోర్టు అధికారి బాలయ్య మారేడ్పల్లి, మే 11: తెలంగాణలో లాక్డౌన్ కారణంగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అన్ని రకాల పాస్పోర్టు సేవలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధ
రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్ట�
సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ ఆదేశం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో పెండింగ్ కేసులు తేలేవరకు అధిక ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలను తెలంగాణ అడ�
అదనపు 80 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి డిమాండ్ కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీలింగ్ యాక్టును ఉల్లంఘించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ న�
కల్లాల్లో తడిసిన ధాన్యం, మిర్చి నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 11 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. వాననీటితో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసి ముద్దయ్యాయి. పిడుగుల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. �
హైదరాబాద్ : కొవిడ్ రోగులకు మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని, ఆక్సిజన్ సరఫరాలో ఎప్పుడూ అంతరాయం తలెత్తలేదని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ చెప్పారు. ఆసుపత్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులను రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రేపటి నుండి పది రోజులపాటు ప్రభుత్వం లాక్�
పెద్దపల్లి : కరోనాతో చనిపోతే తన అంత్యక్రియలు చేసేందుకు ముందుకురారని భయాందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కామ
హైదరాబాద్ : కొవిడ్-19తో రాష్ట్ర ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ బాబు(59) కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అజయ్ 1978లో గౌహతిలోని జరిగిన స్కూల్ నేషనల్స్ ద్వారా అరంగేట్రం చేశాడు. 1979, 1980 లలో జర