అవినీతి చేసే ఖర్మ మాకు పట్టలేదు దొంగలెక్కలపై బతికేటోళ్లం కాదు ఎలాంటి విచారణలకైనా సిద్ధం మా ఎంపీలపై ఐటీ దాడులు చేస్తరా? ఇట్లనే చేస్తే మీరు గోల్మాల్ అయితరు బీజేపీపై సీఎం కేసీఆర్ మండిపాటు హైదరాబాద్, నవ
మండల కేంద్రాల్లో అధికంగా ఏర్పాటు ఏటా పెరుగుతున్న గ్రామీణ కాలేజీలు అందరికీ చేరువవుతున్న ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకొంటున్న విద్యార్థులు హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పట్టణాలు, నగ
Kaleshwaram : పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం భక్తుల సందడి నెలకొన్నది. హైదరాబాద్, వరంగల్, ..
సవరణలకు అవకాశం నేడు, రేపు, ఈ నెల 27, 28న ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శని, ఆదివ
సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు టీ-ఏంజెల్ మూడో విడత కార్యక్రమం 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: టీ హబ్ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మీరు స్టార్టప్ను నిర్వహిస్తున్నారా? వ్యాపార నమూనా సిద్ధ�
సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 8 నుంచి ప్రారంభించాలని అధికారులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. పోడు సమస్య పరిష్క�
రిటైర్డ్ ఉద్యోగులకు 61 ఏండ్ల వరకు సర్వీసును ఆదేశించలేం అమలు తేదీపై అసంతృప్తి ఉన్నప్పటికీ, అభ్యంతరాలు లేవు ముఖ్యమంత్రి హామీలు, గవర్నర్ ప్రసంగాలు చట్టాలు కావు చట్టసభల్లో తీసుకొన్న నిర్ణయాలే ప్రాతిపదిక�
అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకున్నది ఓ తల్లి. ఈ అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఠాణా పక్కన గల దారిలో అరుపులు వినిపించగా పోలీసు సిబ్బంది అ�
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు దీపావళి షాపింగ్కు వెళ్లొస్తుండగా ప్రమాదం కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ శివారులో ఘటన ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, నవంబర్ 3: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకు
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
ఇప్పటి వరకు 2వేల మందికి లబ్ధి వచ్చే ఏడాది కొత్త దరఖాస్తులు హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మిణ్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద మరో 500 మందిని ఎంపికచేశారు. ఇప్పటికే ఈ పథక�
Nursing Students : దీపావళి పండుగ రోజున నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ను తెలంగాణ ప్రభుత్వం భారీగా...