రోగ నిరోధక శక్తిని పెంచే దివ్య మూలిక ఆయుష్శాఖ వైద్యుడు ఆర్ శ్రీనివాస్ వెల్లడి మేడ్చల్, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో రోడ్డు పక్కన పొదల్లో సాధారణంగా కనిపించే మూలిక.. తిప్పతీగ. చాలామంది దీన్ని చూసే ఉం�
కరీంనగర్ కార్పొరేషన్, మే 9 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు నిర్వహించుకొవాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఆదివారం కర�
ఉచితంగా కొందరు.. డబ్బులకు మరికొందరు సరఫరా హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి చేతికి చిక్కి హోంఐసొలేషన్లో ఉండేవారి తిప్పలు వర్ణణాతీతం. బయటకు వెళ్లలేక పాలు, కూరగాయలు, నిత్యవసరాలు తెచ్చుకోలేక అ
అమ్మ కాబోయే ముందు అంటుకుంటున్నది రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుండటమే సమస్య మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కాబోయే అమ్మలకు కరోనా కష్టం వచ్చింది. నెలవారీ వైద్య పరీక్�
మహమ్మారితో చితికిపోతున్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాల బాట ఏటీఎంలు, ఫైనాన్స్ కంపెనీలే లక్ష్యం ‘కరోనా వల్ల చేసేందుకు పని దొరుకలేదు. ఖర్చులు తీరేందుకు వేరే మార్గం కనిపించలేదు’ దోపిడీ కేసులో పట్ట
తల్లి ప్రేమ తనువు తీరనిది.. వెలకట్టలేనిది.. మనుషుల్లోనే కాదు సమస్త జీవకోటిలో ఒకే రకంగా ఉంటుందనేందుకు ఈ చిత్రాలే సాక్ష్యం. ఓ పిచ్చుక తన పిల్లలకు ఆహారాన్ని తీసుకొచ్చి ప్రేమగా నోటికి అందిస్తున్న దృశ్యాలు మా�
రెండోరోజూ పెద్దపల్లి జడ్పీచైర్మన్ విచారణ మధూకర్ సతీమణి శైలజకు నోటీసులు అనుచరుల బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి వామనరావు హత్య కేసులో ఈటల ప్రమేయంపై ఆరా గట్టు కిషన్రావునూ విచారించిన రామగుండం పోలీసులు ప�
అనారోగ్యంతో మంచంపట్టిన వృద్ధురాలు అద్దె ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న యజమాని తల్లిదండ్రులు, నాన్నమ్మను గెంటేసిన మనుమరాలు వేములవాడ, మే 9: మాతృదినోత్సవం రోజే అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఓ వృద్ధురాలు అనారో�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 9: వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన గోసం�
జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు డిమాండ్ ఇల్లందకుంట, మే 9: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ వర�
హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించా�