బంట్వారం, ఆగస్టు:”దళిత బంధు” పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గురువారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఉమాదేవి చందూసింగ్ మాట్ల�
బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దా�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స�
దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం�
కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్య�
నేడు వాసాలమర్రిలో ప్రారంభం.. మొత్తం 76 కుటుంబాల కోసం రూ.7.60 కోట్లు తొందరపడొద్దు.. పైసా వృథాపోవద్దు ఏం జెయ్యాల్నో కుటుంబ సభ్యులంతా. ఆలోచించుకొని పైసలు తీసుకోవాలె ఎటమటమైతే ఊరుకొనేది లేదు ఆరుగురితో గ్రామ దళిత బ
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటన మధ్యవర్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్వ్యతిరేకించటంతో నిర్ణయం కృష్ణా విద్యుత్తు వివాదంపై పిటిషన్ మరో బెంచ్కు హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదంపై ఆంధ్ర�
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు టెక్నాలజీ వినియోగంతో ప్రతిఒక్కరి జీవితంలో మార్పు అవసరమైనంత మేరకే టెక్నాలజీని వాడుకోవాలి ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వ�
ఏదైనా మీరు మీరే చూసుకోండని చెప్పా అయినా నా ఫొటో పెట్టి బద్నాం చేసినవ్ అక్రమాలకు అడ్డాగా క్యూ న్యూస్ ఆఫీస్ తీన్మార్ మల్లన్న బాధితురాలు మండిపాటు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): లాడ్జి �
అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్ తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి.. పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు హైదరాబాద్, ఆగ
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రామప్పకు యునెసో గుర్తింపు నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద�
జిల్లా కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 4 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో మెరుగైన మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టన�