హైదరాబాద్ : కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎఫ్డీసీ). కొవిడ్ కారణంగా అధిక సంఖ్యలో నమోదవుతున్న మరణ
హైదరాబాద్ : కొత్తూరు, జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించిన ఓటర్లకు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. పార్టీకి విజయం �
నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆసిమా సుల్తానా విజయం సాధించింది. ఉప ఎన్నికలో 436 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2020లో జరిగిన మున్సిపల
రంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొ�
నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుని జయకేతనం ఎగ
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ 23 డివిజన్లల�
హైదరాబాద్ : నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంకు ఎటీఎం వద్ద దారుణం చోటుచేసుకుంది. నగదు డ్రా చేసుకోవడానికి వచ్చిన కాంగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజ
నల్లగొండ : నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంద�
రంగారెడ్డి : కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. స్థానిక జేఎంజే ఉన్నత పాఠశాలలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా 7, 1
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ ఆధిక్యం కొనసా�
హైదరాబాద్ : శాసనసభలో సీనియర్ ఫోటోగ్రాఫర్ సలీం ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ స్పందిస్తూ.. శాసనసభ ప్రాంగణ�