హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్ని
రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న రెండు, మూడు వారాలు చాలా కీలకమని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రజలు సామూహిక సమా
నల్లగొండ : టీవీల్లో యాంకర్ ఛాన్సులు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, జ్యోతిష్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న కోనాల అచ్చిరెడ్డి అనే వ్యక్తిపై నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వీ. రంగనాధ్ ఆదేశాల మేరకు పోలీససు
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) లోని 60 డివిజన్లకు 376 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కర్ణన్ బుధవా
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ సుజల్ స్వచ్ఛ సంగ్రాహాలో తెలంగాణలోని ముఖరా(కె) గ్రామానికి చోటు దక్కించుకుంది. 100 శాతం బహిరంగ మలవిసర్జన హోదాను సాధించడంతో పాటు అనేక ఇతర అంశాల్లో గ్రామం స
CM KCR | సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్గా నిర్దారణ అయింది.
హైదరాబాద్ : గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినప�
హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కూడా వానలు పడనున్నాయి. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్�
హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 2021-22 ఏడాదికి గాను వివేకానంద విదేశీ విద్య పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరింది. ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు ఆ
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�
హైదరాబాద్ : రేపు మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్ర�