ఆదిలాబాద్లో సీజనల్ రోగాలు పరార్ మలేరియా రెండు.. డెంగీ 49 కేసులు గ్రామాల్లో విస్తృతంగా వైద్య సేవలు మూడునెలలపాటు ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాల సేకరణ అవసరమైతే పరీక్షలు, మందుల సరఫర�
హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ (TMR) జూనియర్ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TM
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. పరిషత్తు అధ్యక్షులు కె.వి.రమణాచారి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. 2021-22 విద్యాసంవత్సరానికి 62 మంది విద్యార్థులకు వివే
హైదరాబాద్ : నానో యూరియా సాధారణ రైతు బిడ్డ విజయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లా
అంతర్జాతీయ మార్కెట్లోకి మన వస్ర్తాలు ఆరునెలల్లో అపెరల్ పార్కులో ఉత్పత్తి మొదలు 12 వేలమందికి ఉపాధి.. 80 శాతం మహిళలే మున్సిపల్, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గోకల్దాస్ గార్మెంట్ యూనిట�
వారికి రాజకీయంగానే బుద్ధి చెప్తాం సీఎం కేసీఆర్ వెంటే దళితజాతి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్ ఎమ్మార్పీఎస్ నేతలు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దళితబంధుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తు�
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ మంగళవారంనాడు తొలిసారిగా సమావేశమవుతున్నది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని కార్యాలయంలో ఆగస్టు 3వ తేదీన సమావేశం నిర్వహి�
రోవర్ సీడింగ్ యంత్రంతో విత్తన వృథాకు చెక్ వికారాబాద్, జూలై 30: కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. మూస పద్ధతులకు స్వస్తి పలికి అధిక దిగుబడులు సాధించేలా రైతులు యాంత్రిక సాగుపై దృష�
ఆసిఫాబాద్, జూలై 30: ఆసిఫాబాద్ కవుల సంఘం సభ్యుడు, సాహితీవేత్త, జాతీయ నంది అవార్డుగ్రహీత డాక్టర్ వనపర్తి తిరుపతి (60) శుక్రవారం కన్నుమూశారు. ఆసిఫాబాద్లో వైద్యుడిగా సేవలందిస్తూనే, సాహితీ సేవ లో చురుకైన పాత్�
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో యూనెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ�
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�
హైదరాబాద్ : బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరె�