మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్ర�
హైదరాబాద్ : జాతీయతా స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ప్రియమైన మోదీజీ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అనేక రాష�
హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో ఏ అవసరం ఉన్నా తక్షణమే సమకూర్చుకోవాలని, వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బన్ ప
వరంగల్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రైస్తవులకు ఆత్మ గౌరవం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి ర�
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ �
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను వెలువరించింది. మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్ లను కొత్త మండ�
హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�
హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన 16 ఫ్రంట్ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ నిషేధం 30 మార్�
వరంగల్ రూరల్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లోగానీ మరి ఏ ఇతర రాష్ట్రాల్లో గానీ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్
సిద్దిపేట : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళ