స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి రైతుల చైతన్యం కోసమే రైతన్న సినిమా సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెంట
మూడున్నర గంటల్లో ముంబైకి..! గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ప్రస్తుతం ప్రయాణంతో పోల్చితే 9 గంటలు ఆదా నవంబర్ 18 ప్రాజెక్టు నిర్మాణ టెండర్లు ఓపెన్ హైదరాబాద్/వికారాబాద్, సెప్టెంబర్ 27: ముత్యాల నగరానికి మ�
ప్రాథమిక సర్వే పూర్తి మొత్తం 10 స్టేషన్లు తెలంగాణలో రెండు మహారాష్ట్రలోని థానేలో ఎన్హెచ్ఎస్ఆర్సీ ప్రజెంటేషన్ హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల�
గ్రామాలు, పట్టణాలకు ప్రతినెలా 381.17 కోట్లు ఈ ఏడాది ఇప్పటివరకు 2,487 కోట్లు చెల్లింపు కేటాయింపులకు అదనంగా 200 కోట్లు ఇచ్చాం ఫ్రీజింగ్ లేదు.. నిరంతరాయంగా నిధుల విడుదల అనారోగ్యంతోనే సోమవరంపేట సర్పంచ్ ఆత్మహత్య ని�
మార్గదర్శకంగా మారుతున్న ప్రత్యేక బృందాలు ఇతర రాష్ర్టాల పోలీసుల్లో ఆసక్తి పోలీసు అకాడమీలో సైతం ప్రత్యేక బోధన హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఏర్పాటుచేసిన షీట�
ఇకపై బోర్డు ఆస్తులు, నిధులన్నీ ప్రభుత్వానికే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ చట్టం హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హౌసింగ్ బోర్డు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నది. ఇందుకోస�
ప్రైవేటుకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం సూర్యాపేట బొడ్రాయి బజార్, సెప్టెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని అఖిల �
రాష్ట్రంలో విస్తృతంగా కబేళాల ఏర్పాటు అక్కడినుంచే షాపులకు మాంసం సరఫరా మాంసం దుకాణాల్లో దాన్నే విక్రయించాలి తక్కువ ధరలో శుద్ధమైనమాంసమే లక్ష్యం ప్రతిపాదనల తయారీలో పశుసంవర్ధకశాఖ హైదరాబాద్, సెప్టెంబర్
మహిళా రైతుకు అరుదైన గుండెచికిత్స ఒకే ఆపరేషన్తో రెండు చికిత్సలు నిమ్స్ వైద్యుల ఘనత .ఖైరతాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఓ మహిళా రైతుకు నిమ్స్లో అరుదైన ఆపరేషన్ చేసి గుండె సమస్య నుంచి విముక్తి కల్�
ధర్మాబాద్లో 74 ఎకరాల సాగు భూమి గుర్తింపు నీలా రాముడికి వందేండ్ల కిందటే దాతల భూదానం ఆధారాలతో స్వాధీనానికి తెలంగాణ సన్నద్ధం నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆల
కరెంట్పైనే ఆధారపడ్డ రాష్ట్ర వ్యవసాయం ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కేంద్రం మోకాలడ్డు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం రూపాయి కూడా సాయం చేయని కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోని వైన�
మంత్రి కేటీఆర్పై హర్ష్ గోయెంకా ట్వీట్ కిటెక్స్ పెట్టుబడి సాధనపై ట్విట్టర్లో ప్రశంసలు విజినరీ నాయకుడికి దేశవ్యాప్తంగా అభినందనలు తమకూ కేటీఆర్ వంటి మంత్రి కావాలని కామెంట్లు మరోవైపు బాయిలో కప్పల్ల
గ్రామీణాభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 25 మందికి తగ్గకుండా 100 శాతం పనులు కల్పించ