ఎన్నికలు రాకముందే బీజేపీ ఎర జమ్మికుంటకు కుట్టుమెషిన్లు, వాచీలు గోదాంలో నిల్వ చేసినట్టు వీడియో వైరల్ జమ్మికుంట, జూలై 6: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రలోభపర్వం మొదలైంది. ఉపఎన్నిక రాక ముందే బీజేపీ నాయకుడు �
ఏసీబీకి చిక్కిన మియాపూర్ ఎస్సై మియాపూర్, జూలై 6: ఓ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుతోపాటు మరో వ్యక్తి పేరు లేకుండా చేసేందుకు ఠాణాలోనే లంచం తీసు కొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు గ్రేటర్ హైదరాబాద్లోని మి�
పారిశ్రామికులుగా వేగంగా ముందుకు సొంతూళ్లలోనే రూ.లక్షకు పైగా సంపాదన అండగా నిలుస్తున్న వీహబ్ ‘హర్ అండ్ నౌ’ వ్యాపార మెలకువలు, మార్కెటింగ్పై శిక్షణ హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఆడవాళ్లు వంటింటికి
పరిశ్రమల విస్తరణకు సాంకేతిక, ఆర్థిక తోడ్పాటు ఈఏడాది 600 మందికి బ్యాంకుల ద్వారా సాయం లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యశాఖల ప్రాధాన్యం హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఇతరవర్గాల్లోన
మంత్రి శ్రీనివాస్గౌడ్కు ట్రావెల్ ఏజెన్సీల వినతి హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్లో రిజిస్ట్రేషన్కు విధించిన రూ. 5000 ఫీజును తగ్గించా�
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజాసమతి (టీపీఎస్) ఖతార్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా భూమయ్య గద్దె (శ్రీనివాస్), ఉపాధ్యక్షుడిగా సురేందర్ నామాల, ప్రధాన కార్యదర్శిగా వె
‘కల్యాణలక్ష్మి’తో పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు కరోనాలో 1,176 చిన్నపిల్లల పెండ్లిళ్లకు అడ్డుకట్ట బాల్యవివాహాల్లేని రాష్ట్రం దిశగా సర్కారు అడుగులు కల్యాణలక్ష్మితో తగ్గిన బాల్యవివాహాలు రాష్ట్ర ప్రభు�
ఈ ఏడాది ప్రయాణానికి 69% మంది మొగ్గు స్వదేశంలో 54%, విదేశీ టూర్కు 46% మంది సిద్ధం కరోనా వేళ వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం థామస్కుక్ ఇండియా, ఎస్వోటీసీ ట్రావెల్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, జూలై 6 (నమ
భారీగా పెరుగనున్న ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా 1,050తో కలిపి మొత్తం 6,165 కొత్త నర్సింగ్ కాలేజీల్లో 1,250 సీట్లు గ్రామీణ ప్రాంతాలకూ టెర్షియరీ కేర్ సేవలు సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్యరంగం పురోగతి హైదరాబాద్, జూలై 6
హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు బంజారాహిల్స్: ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాద్ (87) మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1934 ఆగ స్టు 4న జన్మించిన �
హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగా ణ): ఢిల్లీలోని ప్రము ఖ విద్యా సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గవర్నింగ్ బాడీ సభ్యుడిగా తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ నూతలపాటి చంద్రశేఖరరావు నియమితులయ్యారు. ప్ర�
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ దేవర వెలసింది. దాంతో స్థానికులుఆ చెట్టుకు ఆనుకొని గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతితో ఎంతగా మమేక�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,05,186 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 784 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగ
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం, వెలికట్ట గ్రామంలో పిడుగుపాటుకు గురై సాయమ్మ, అమరేశ్వరి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్య�
జగిత్యాల : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతి, 7వ వి�