హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి అన్ని విభాగాలు తమ సిబ్బందికి టీకాలు వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భాగంగా అటవీశాఖ నగరంలోని అరణ్య భవన్లో గురువారం ప్రత్యేక టీకా �
కామారెడ్డి : మెగా కాలేశ్వరమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో లాండ్మార్క్. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి బుధవారం గోదావరి నీరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ స�
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని, అన్ని సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా అందజేయనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్
కరీంనగర్ : రాష్ట్రంలో ఎవరూ అర్థాకలితో ఇబ్బంది పడొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి �
హైదరాబాద్ : ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి 25 కిలోల బియ్యం అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ .15.15 కోట్లు విడుదల చేసింది. కాగా లబ్ధిదారులకు ఆర్థిక �
రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు గిరిజన మహిళా కూలీలుగా సమాచారం. కూలీ పనుల నుండి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై వెనుక నుండ�
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని 60 డివిజన్లకుగాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 163, కాంగ్రెస్ నుంచి 125, బీజేపీ-84, టీడీపీ-16, సీపీఐ(ఎం)-35, సీఐఐ-7, స్వతంత్రులు-76, ఇతరులు 16 నా
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుం
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం నాడు 29వ వార్డు నుంచి టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధా�
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రు�
నాగర్కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి �