ఏడేండ్లలో 74 వేల మందికి శిక్షణ 50 వేల మందికి ఉద్యోగావకాశాలు ఈ ఏడాది 40వేల మందికి శిక్షణ లక్ష్యం 364 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రైవేటురంగంలో ఉపాధి కల్పనలో గ్రామీణాభ�
మేలుజాతి నుంచి వీర్యం, అండం సేకరణ ప్రయోగశాలలో కృత్రిమ ఫలదీకరణ నాటు పశువుల గర్భంలోకి కృత్రిమ పిండం తెలంగాణలో తొలిసారిగా ప్రయోగం కోరుట్లలో 8 ఆవుల్లోకి కృత్రిమ పిండాలు ప్రయోగానికి సిద్ధంగా మరో 50 పిండాలు హై�
8 నుంచి 14 వరకు అదనపు సర్వీసులు అన్ని జిల్లాలకు 3,085 బస్సులు ఇతర రాష్ర్టాలకు 950 నేటి నుంచి మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు ప్రారంభం హైదరాబాద్/ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దసరా సెలవులు, బతుకమ్మ పండుగ నేప
స్పేస్ టెక్ పాలసీ ముసాయిదా విడుదల సలహాలు, సూచనలకు 25 వరకు గడువు హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష రంగంలో అవకాశాలను ఒడిసిపట్టి, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో తెల�
50 మధురగీతాలతో ప్రథమ వర్ధంతి సభ హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ శాఖల సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ‘�
డిసెంబర్ నాటికి అందుబాటులోకి 5 భవనాలు హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 12 భవనాలు పూర్తయ్యాయి. నిజామాబాద్, పెద్దపల
పెద్దల దృష్టికి తేవాలని సూచిస్తున్న పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో వేధించే పోకిరీల విషయంలో మౌనంగా ఉండవద్దని పోలీసులు సూచిస్తున్నారు. విషయం చేయి దాటకముందే ఇంట్లోవారికి �
సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు శాఖాపరమైన విచారణకు కమిటీ హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి సంబంధించి యూనియన్ బ్యాంకులో చేసిన రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమయ్యాయి. దీనిపై అకా�
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆలిండియా 20వ ర్యాంక్ సాధించిన శ్రీజను బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం తన చాంబర్లో అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే శ్రీజ జాతీయ స్థాయి ర్యా�
ఏఐజీ దవాఖాన వినూత్న కార్యక్రమం కొండాపూర్, సెప్టెంబర్ 29: గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని బుధవారం ఆకస్మిక గుండె సంబంధిత మరణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హృద�
డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేర నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి సూచించారు. వివిధ నేరాల్లో నిందితులకు చట్టప్రకారం శిక్షల
ఖాళీలను భర్తీ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం కేంద్ర న్యాయ, రైల్వే శాఖలకు నోటీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైల్వే ట్రిబ్యునల్లో సభ్యులను నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ�
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �