బసవేశ్వరకు 1,774 కోట్లు ‘సింగూరు’ ఎత్తిపోతలకు నిధులు కేటాయింపు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 4.56 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు సీఎం కేసీఆర్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల హైదరాబాద్, సెప్ట�
అర్హత వయస్సు కుదింపుతో పెరిగిన సంఖ్య పరిశీలనకు సిద్ధమవుతున్న అధికారులు కామారెడ్డి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో నిరుపేద వృద్ధులకు అందిస్తున్న ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భ�
32 గేట్ల ద్వారా నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. దీంతో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గ�
బిందుప్రియకు 7 కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు హైదరాబాద్ స్టూడెంట్ ఘనత మియాపూర్, సెప్టెంబర్ 22: కేవలం మూడు నెలల వ్యవధిలో.. ఏడు ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు..! అదీ ఉద్యోగావకాశాలు సన్నగిల్లిన కరోనా సంక్షోభ క
ఏడేండ్లలో బీజేపీ సాధించిన లక్ష్యాలు ఇవే గ్యాస్, పెట్రో ధరల పెంపుతో మధ్యతరగతి కుదేలు కేంద్రంపై మండిపడిన ఆర్థికమంత్రి టీ హరీశ్రావు కమలం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన 150 మంది కమలాపూర్/హుజూరాబాద్ రూర�
సంస్థాగత నిర్మాణ జాబితా పంపండి నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్ర�
సోనీకే మెజారిటీ వాటా పునీత్ గోయింకాయే సారధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఇండియాలో ఎంటర్టైన్మెంట్ మీడియా రంగంలో అతిపెద్ద విలీనం జరగనుంది. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఇండియాలు విలీనమయ్యేందుక�
సూర్యాపేటలో గరిష్ఠ ధర అదేబాటలో కందులు మద్దతు ధరకు మించి కొనుగోళ్లు సూర్యాపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పెసరలకు సూర్యాపేట మార్కెట్లో బుధవా రం రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ధర లభించింది. ప్రభుత్వం ప్ర�
రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అ�
విచారణ అక్టోబర్ 20కి వాయిదా డగ్స్ కేసును కేటీఆర్కు ముడిపెట్టొద్దు చిత్తం వచ్చినట్టు మాట్లాడ వద్దు.. ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టొద్దు పరువు నష్టం కేసు విచారణలో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఆదేశ
స్థలాల సమస్యపై సబ్కమిటీ నజర్ సబ్కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కేటీఆర్ అధ్యక్షతన సబ్కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అనధికారిక లేఅవుట్స్, ప్లాట్లు, గ్రామకంఠంపై పరిశీలన సమగ్ర పరిష్కారాలతో ప్రభు�
ఈ విద్యాసంవత్సరం 94 స్కూళ్లు మళ్లీ ప్రారంభం ఇప్పటివరకు 1,478 మంది విద్యార్థుల చేరిక ప్రత్యేక చొరవ చూపుతున్న పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఎక్కడ ఆగిపోయిందో.. మళ్లీ అక్కడి నుంచే మ�