జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డ�
సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సి
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ B.E. సెమిస్టర్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం వెలువరించారు. వాస్తవానికి మార్చి/ఏప్రిల్ 2021లోనే పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా కొవిడ్-19 సంక్�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఆదాయం పెంచి పేదలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్లో నిర్మించిన గొ�
హైదరాబాద్ : నగరంలో ‘స్త్రీ కౌన్సెలింగ్ సెంటర్’ ప్రారంభమైంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద ఈ స్త్రీ కౌన్సెలింగ్ సెంట�
హైదరాబాద్ : తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ క
హైదరాబాద్ : ప్రతీ ఏడాది జులై 1వ తేదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్
హైదరాబాద్ : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్
హైదరాబాద్ : జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆమోదానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక శాఖను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో క్రియాశీల పాత్రను పోషించేందుకు కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ పేరిట యువ ( యంగ్ ) నిష్ణాతులను ఎంపిక చే�
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కార్యదర్శిగా చెంగల్వ కళ్యాణ్ రావు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ లీగల్ సెల్కు చెందిన కళ్యాణ్ రావు తెలంగాణ భవన్ కేంద్రంగా పని చేసే ఎన్నికల న్యాయ �
హైదరాబాద్ : తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్-2021) జులై 11న జరగనుంది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్ష�
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 29: ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాట�