ఈటల.. సీఎం పదవి తప్ప అన్నీ అనుభవించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే హుజూరాబాద్ ప్రజలు మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంక, జూన్ 29: అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం చేస్తున్నారన�
వందల ఎకరాలు సంపాదించుకున్నడు ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఫైర్ జమ్మికుంట, జూన్ 29: ‘ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండి పదవులన్నీ అనుభవించిండు. ఏమన్నా పోగొట్టుకున్నడా.. ఏంది?. వేల కోట్లు, వందల ఎకరాలు సంపాద
హైదరాబాద్/ ఖైరతాబాద్/ కవాడిగూడ, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలయాలు కడతామని ఎస్సీ కార్పొ�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ‘తుక్కులో పెట్టుబడి పెట్టండి. భారీ లాభాలు పొందండి’ అని పలువురిని నమ్మించిన ఓ వ్యాపారి దాదాపు రూ.2 కోట్లతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో ఆ వ్యాపారిని సీసీఎస�
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 2.21 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ కేంద్రాల్లో 1.96 లక్షల మంది, ప్రైవేటు కేంద్రాల్లో 25 వేల మంది వ్యాక్సిన్�
కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్ట్గా తప్పనిసరిగా బోధించాలన్న 2018 ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ ఏడాది క్లాస్-4, క్లాస్-9 తరగతుల్లో తెలుగును త�
హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు వెల
హైదరాబాద్ : ఇకపై గాంధీభవన్ మెట్లక్కనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్�
హైదరాబాద్ : ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే సీఎం కేసీఆర్కు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం దళిత్ ఎంపవర్మె
హైదరాబాద్ : భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే తన దృఢ సంకల్పం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకు ప్ర�