హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ జరగనుంది. అన్ని సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఎటువంటి ఖర�
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
హైదరాబాద్ : మిడ్వెస్ట్ ఎనర్జీతో ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సామాజిక అవసరాలను తీర్చడానికి, మల్టీడిసిప్లినరీ విద్య, పరిశోధనలను ప్రోత్సహించడం
నల్లగొండ : జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న లారీ ప్రమాదంలో సర్పంచ్ కుటుంబం దుర్మరణం పాలైంది. పెద్దవూరు మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీను, ఈయన భార్య విజయ, ఇర�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ స�
హైదరాబాద్ : కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని, ఎలుకల బాధకు ఇల్లుని తగులబెట్టుకోవద్దని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దామని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్�
హైదరాబాద్ : యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న నగరంలోని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ అవార్డులు బుధవారం ప్రకటించింది. మూడు కేటగిరీల్లో కలిపి కేంద
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచిం�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కే�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి చట్టం పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రా
హైదరాబాద్ : ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో 2 జిల్లాలకు 53 చొప్పున మొత్తం 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్న�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించా