హైదరాబాద్ : టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమం�
కరీంనగర్ : పెరుగుతున్న జనాభా విద్యా అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. దేశ జనాభా భవిష్
వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువను ఎకరం రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా భూముల విలువ తక్కువగా ఉన్నచోట్ల 50 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, ఎక్కువగా ఉన్నచోట 30 శాతం పెంచారు. గతంలో ఏడాదికి ఒకసా�
రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 70.8 శాతం నదీజలాల్లో దక్కాల్సిన వాటా 771 టీఎంసీలు కేటాయింపులు పూర్తయ్యేదాకా సగం నీళ్లు ఇవ్వండి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పరీవాహ�
బండి సంజయ్పై టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మండిపాటు గతంలోనూ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా తలాతోకలేని ప్రశ్నలు తెలంగాణ సర్కారు బాజాప్తా రైట్ అంటున్న కేంద్రమంత్రులు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెల�
సానుభూతి కోసమే దుష్ప్రచారం హత్య కుట్ర నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా ఈటలపై మంత్రి గంగుల ఫైర్ కరీంనగర్. జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్లో ఓటమి భయంతోనే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ స�
3, 4 వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చు వృత్తి విద్యాకాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వృత్తి విద్యాకాలేజీలు, విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్
మెహిదీపట్నం, జూలై 20: అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం కేసీఆర్ చేతల ముఖ్యమంత్రి అని నిరూపిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు అన్నారు. దళితబంధుపై హర్షం వ్యక్తంచేస
ప్రభుత్వంపై ఆరోపణలు ఊహాజనితం అవకతవకలకు ఆస్కారమే లేదు కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ-ఆక్షన్ నెలరోజుల పాటు విస్తృత ప్రచారం నిరాధార ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 20 (�
హిందీ రుద్దుడుతో తెలుగు రాష్ర్టాలకు అన్యాయం జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాల భ�
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త శాంతి బోధనలను అనుసరించాలన�
హైదరాబాద్ : త్యాగం, సహనం, ఐక్యమతానికి బక్రీద్ ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం బక్రీద్ను పురస్కరించుకుని మంత్రి ముస్లిం సోదరులకు శుభాక�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీకృష్ణ,
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉం
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన