ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 5 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. రూ.200 అపరాధరుసుముతో జూలై 8 వరకు ఫీజు చెల్లించ
కొత్తగూడెం క్రైం, జూన్ 26: ఇటీవల మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద (45) కరోనాతో ఈ నెల 24న మృతిచెందినట్టు తెలుస్తున్నద
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని ఉపాధ్యక్షులుగా ఏఐసీసీ నియమించింది.
మరియమ్మ లాకప్ డెత్పై తక్షణ విచారణ తప్పని తేలితే పోలీసుల ఉద్యోగం తొలగింపు చట్టప్రకారం డీజీపీ కఠినచర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలను సహించం: సీఎం కేసీఆర్ మృతురాలి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం,నివాసగృహం,
కేంద్ర జల్శక్తి మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ‘రాయలసీమ’తో రాష్ర్టానికి అన్యాయంపై వివరణ నీటి పంపకాల్లో అన్యాయం జరుగకుండా చూస్తాం సీఎంకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ వారంలో నివేదిక
సీమ ఎత్తిపోతల కొనసాగింపుపై ఏపీ సీఎస్కు ఎన్జీటీ హెచ్చరిక అనుమతి లేనిదే ‘రాయలసీమ’ చేపట్టొద్దని చెప్పాం పనులు కొనసాగినట్టు తేలితే ఊచలు లెక్కపెట్టాల్సిందే ఆంధ్రప్రదేశ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి
పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పల్లె ప్రగతిపై సీఎం సమీక్ష హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్ట్ణణ ప్రగతి కార్యాక్రమాన్ని �
వినూత్న పద్ధతిలో సాగు సంగారెడ్డి జిల్లా రైతు ప్రయత్నం న్యాల్కల్, జూన్ 25 : సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఆత్నూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్య కంది పంట సాగు చేస్తున్�
రూ.14,999కు 2 రోజుల టూర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది. రెండు రోజుల టూర్కు ఒక్కో వ్యక్తికి రూ.14,9
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీకాలు వేసుకొన్నవారు కోటి దాటారు. మొదటిడోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 86,06,292కు చేరగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 14,47,066కు చేరింది. దీంతో శుక్రవారం సాయంత్రం వర�
జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్ల�
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.