ఆహారంలో భాగం చేసుకోవాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ
అదనపు అధికారులను కేటాయించండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కోరిన ముఖ్యమంత్రి కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులను 195కు పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ పోస్టుల �
హైదరాబాద్: పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పాలిసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శుక్రవ�
హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్ లోని టీఆర్�
Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబా
జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన ప�
ఆయన ఒక్కటంటే మేము పది అంటాం సీఎంపై వ్యక్తిగత విమర్శలు సహించం పాదయాత్రకు జనం స్పందన కరువు బండిది పావలాకు పనికిరాని యాత్ర వైషమ్యాలు రొచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు మీడియాతో మాజీ మంత్రి మహేందర్రెడ్డి, ఎ�
దళితబంధుపై రాజకీయ పరిణతి విపక్షంలో ఉన్నా సర్కారుకు మద్దతు ప్రజాసంక్షేమం కోసం కట్టుబడిన నేత దళిత కుటుంబాలకు మేలు ప్రభుత్వం దళితబంధు రూపకల్పన సమయంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి నేను వెళ్లాను. పథకం అ