వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం ఎస్వీఎస్ కాలేజీ వద్ద రూ. 45 లక్షల జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివా�
తెలంగాణ బంగారు తునక.. పరాధీనమై నలిగిపోయినం కలలుగన్న తెలంగాణను సాధించేదాకా విశ్రమించను మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవాలె అనేక అంశాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చాం చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కా
సాగునీటిపై అన్యాయాన్ని సహించేది లేదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు విభజన హామీలు సాధించే వ్యూహం ఉండాలి పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా కొట్లాడండి టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం హైద�
14.91 ఎకరాలకు రూ.729.41 కోట్లు ఎకరాకు గరిష్ఠంగా పలికిన ధర 55 కోట్లు సగటున ఎకరాకు 48.92 కోట్ల రాబడి 5 ప్లాట్లకు ఈ-వేలంలో రికార్డు ధరలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ, హెచ్ఐసీసీకి అత్యంత సమీపంలోని ఖానామె
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులు, ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును శుక్రవారం ప్రగత�
అర్హుల జాబితా ప్రకటించిన వైద్యారోగ్యశాఖ మెడికల్ జేఏసీ హర్షం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగంలో ప్రమోషన్ల ప్రక్రియను వైద్యారోగ్యశాఖ ప్రారంభించినట�
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్�
అది ఏకపక్ష నిర్ణయం.. హాస్యాస్పదం ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ సూర్యాపేట టౌన్, జూలై 16: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగ�
10 పాతవి.. 4 కొత్తవిగా గుర్తింపు గతేడాది పన్నెండు.. ఇప్పుడు పద్నాలుగు మొత్తం 43 రకాల వన్యప్రాణుల కదలికలు వన్యప్రాణి గణన వార్షిక నివేదిక విడుదల హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ పులుల అభయారణ్యం (అమ్
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు హైదరాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. తమ ఒకరోజు మూలవేతనం రూ.11,009 సీఎం రిలీఫ్ ఫండ్కు �
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్త
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్�
హైదరాబాద్ : ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఉర్సె షరీఫ్ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి లోని యూసిఫియన్ దర్గాను మంత్రి శుక్�