హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు
మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండల పరిధి ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 13వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ : జిల్లాలోని నార్సింగ్ మండల కేంద్ర శివారులో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని గుండు చెరువు వెనుక చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు అక్క�