ముందుకొచ్చిన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ ఐదేండ్లలో 50 వేల విద్యుత్తు వాహనాల ఉత్పత్తి నిమ్జ్లో విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు రెడీ సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అనేక రా
కృష్ణా నదిపై మొత్తం ఆరు నూతన ప్రాజెక్టులు సర్వేకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా ర�
పీవీ సమిట్ క్యాంపుగా నామకరణం భీమదేవరపల్లి, జూన్ 24: వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి కొండపై గురువారం వరంగల్ జిల్లా పర్యాటక శాఖతో కలిసి 14 మంది సాహస కృత్యాలు చేశారు. పీవీ శత జయం
28న ప్రారంభించనున్న హోంమంత్రి అలీ ఖైరతాబాద్, జూన్ 24: దేశంలో కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన స్కిన్బ్యాంకు పేదల దవాఖాన ఉస్మానియాలో అందుబాటులోకి రానున్నది. రూ.60 లక్షల వ్యయంతో, 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హె
నర్సింగ్ కాలేజీలకు 720 మంజూరు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఏర్పాటుచేయాలని నిర్ణయించిన 7 కొత్త మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. పోస్టులను భర్తీచేయడానికి మెడిక�
అవార్డులు, రివార్డులతోపాటు అభివృద్ధికి సహకరించండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై-3), ఉపాధి హామ
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్క ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు చరిత్ర సృష్టించారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఏరువాకలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు షాబాద్, జూన్ 24: రాష్ట్రవ్యాప్తంగా 63.25 లక్షల మంది రైతులకు గాను రూ.7,508 కోట్ల పెట్టుబడి సాయం అందించాల�
యాదాద్రి, జూన్ 24: యాదాద్రీశుడి దివ్యక్షేత్రం స్వర్ణవర్ణంతో ధగధగలాడుతున్నది. ప్రత్యేకంగా తయారు చేసిన విద్యుద్దీపాలంకరణతో ఆలయం మహాద్భుతంగా దర్శనమిస్తున్నది. యాదాద్రి ప్రధానాలయంలోని ద్వితీయ ప్రాకారంల�
హైదరాబాద్, జూన్ 24: దేశంలోనే అతిపెద్ద బంగారు, వజ్రాభరణాల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త షోరూం హైదరాబాద్లో ఏర్పాటైంది. దీంతో నగరంలో ఈ షోరూంల సంఖ్య 10కి చేరింది. కొంప�
ట్రాన్స్కోకు సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం హైదరాబాద్/పహాడీషరీఫ్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరశివారు మామిడిపల్లిలో ట్రాన్స్కోకు చెందిన 400 కేవీ సబ్స్టేషన్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం