మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలన�
చర్లపల్లి : దివ్యాంగుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తుందని దివ్యాంగులహక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడవయ్యలు అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ �
గుమ్మరించిన మబ్బులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు.. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దు.. సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం హెడ్ �
ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె �
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఉదయం 12 గంటల
రెండ్రోజులు అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బంగాళాఖాతంలో అల్పపీడనం రెండ్రోజులు అతి భారీ వర్షాలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశ�
ఎవుసానికి తోడుగా సాంకేతికత స్టార్టప్లతో రైతుకు చేయూత ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి సాంకేతిక దన్నుగా నిలిచేంందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్�
దళిత బంధు సర్వేకు వచ్చిన కలెక్టర్ కుటుంబపెద్ద లక్ష్మి గుడిసెలో నేలపై కూర్చుని వివరాల సేకరణ ఎస్కేఎస్లో లేని పేర్లను నమోదు చేయాలని అధికారులకు ఆదేశం అప్పటికప్పుడే పేర్ల నమోదు.. సంబ్రమాశ్చర్యంలో దళిత క�
పాదయాత్ర ఢిల్లీకి చేయాలి ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రజామోదయోగ్య పాలన పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధ్వజం హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య
ప్రతిపక్షాలపై కడియం ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత�
ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రవీంద్రభారతి, ఆగస్టు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలుపునకు కృషి చేస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ
కారు లోయలో పడి నవ వధువు, ఆమె తండ్రి దుర్మరణం వరుడు, వధువు తల్లి, బంధువులకు తీవ్ర గాయాలు కడెం, ఆగస్టు 28: పారాణి ఆరకముందే ఓ నవ వధువు మృత్యువొడికి చేరింది. అత్తగారింటి వద్ద రిసెప్షన్ ముగించుకొని సొంతింటికి వస్
మహిళపై దాడిచేసి నాలుగు తులాల బంగారం దోపిడీ గుమ్మడిదల, ఆగస్టు 28 : ఇన్నాళ్లు నగరాల్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే కనిపించే చైన్స్నాచింగ్ ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల వరకు చేరాయి. తా జాగా సంగారెడ్డి