ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎంసెట్లో రాష్ట్ర గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో మంచి ర్యాంకులు సాధించారు. మంచి అవకాశాలు కల్పిస్తే విద్యకు పేదరికం అడ్డురాదని మరో�
కొవిడ్ సెకండ్ వేవ్లో మొత్తం 4.81 కోట్ల వినియోగం 32 లక్షల మంది కరోనా, కరోనేతర బాధితులకు చికిత్స హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులకు వాడే పారాసెటమాల్ వినియోగం కరోనా కారణంగా ర
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) కు జాతీయస్థాయి అవార్డు దక్కింది. ప్రైవేట్ స్కూల్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ (పసవా
వచ్చేఏడాది ఆయిల్పామ్ సాగుకు ప్రణాళిక జిల్లాల వారీగా పంట సాగు లెక్కలు తయారీ నాలుగేండ్లలో ఎకరాకు 1.20 లక్షల పెట్టుబడి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఏడాది 3 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్
ఇకపై ప్రీ పెయిడ్ విధానంలో విద్యుత్తు వినియోగం ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్ పరిధిలో ఏర్పాటుకు చర్యలు కేంద్రప్రభుత్వం ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్మార్ట్ ప్రీ పెయిడ్ విద్�
నాగార్జునసాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు యాత్ర రేపటినుంచి అమలుకానున్న టూరిజం ప్యాకేజీలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛమైన గాలిలో సేదదీరుతూ, ప్రకృతి అందాలను వీక్షిస్తూ కృష్ణా నదీలో ఆరున్
ఖమ్మం :వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్�
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �
సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
తల్లాడ : మండల పరిధిలోని లక్ష్మీనగర్లో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు కంచల సతీష్శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలతో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అ�
చింతకాని : మండలంలో పాతర్లపాడు గ్రామంలో సోసైటీ పరిధిలోని రైతులకు, డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాగులవంచ సోసైటీ చైర్మన్ న
బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ము
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్�
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మం