చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీఓ బీ.రవికుమార్ అన్నారు. మండల పరిధిలో వందనం, కోదుమూరు, రాఘవాపురం, లచ్చగూడెం, ప్రోద్దుటూరు, నాగులవంచ తదితర గ్రా
కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆ�
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూ�
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాత�
మల్కాజిగిరి: ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హ
కేపీహెచ్బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్బీ కాలనీల�
మల్కాజిగిరి నుంచి మనిద్దరం పోటీచేద్దాం నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా రేవంత్రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ కాంగ్రెస్ పార్టీ దివాళా తీయడం ఖాయం సీఎం కేసీఆర్ లెక్క ఎవరైనా అభివృద్ధి చే�
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీ న�
35,700 కేంద్రాల్లో శానిటైజేషన్ ప్రక్రియ హైదారాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా మూసివేసిన అంగన్వాడీ కేంద్రాలు సెప్టెంబర్ 1 నుంచి తిరిగి తెరుచుకొనేందుకు సన్నద్ధమవుతున్నాయ
దీక్ష పేరుతో చిచ్చుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం 69 కోట్లతో అద్భుతంగా జరిగిన అభివృద్ధి కండ్లుండీ కబోదిలా వ్యవహరిస్తున్న రేవంత్ రేవంత్పై సీఎం దత్తత గ్రామాల ప్రజల నిరసన మేడ్చల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ
రూ.3.50 కోట్ల విలువైన 7.12 ఎకరాల భూమి ఇతరులకు బదలాయింపు అప్డేషన్ సమయంలో ఉద్యోగుల అక్రమాలు ఐదుగురిపై కేసు.. ముగ్గురి రిమాండ్ వికారాబాద్,ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందిపట్ల రాష్ట్ర ప్ర�