ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి పోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పప్పుదినుసులపై ఎఫ్టీసీసీఐ నివేదిక హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో పప్పు దినుసుల పంటలసాగు పెంచాల్సిన అవసరం ఉందని వ్యవస�
సచివాలయం పనులను పరిశీలించిన మంత్రి వేముల హైదరాబాద్, జూన్24(నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థను రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశి�
రెండ్రోజుల్లో రికార్డు మార్క్ డెల్టా ప్లస్ను రాష్ట్రంలో గుర్తించలేదు డీహెచ్ జీ శ్రీనివాసరావు వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోటికి చేరువైందని ప్రజా�
హైదరాబాద్ : నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ
హైదరాబాద్ : ఇటీవల మంత్రివర్గ నిర్ణయం మేరకు కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సర్వే కోసం �
హైదరాబాద్ : వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ
మద్దతుకు మించి మార్కెట్ ధర పూర్తి పంటగా సాగు చేస్తే మంచిలాభం నీళ్ల పారకంతో ఎక్కువ దిగుబడి వికారాబాద్లో కాసులు కురిపిస్తున్న పంట గతేడాది గరిష్ఠంగా రూ.7,200 పలికిన ధర ఈ ఏడాది క్వింటాల్కు 300 పెరిగిన మద్దతు క
అంబులెన్సు సేవలకు చెల్లించే చార్జీలపై స్పష్టత ప్రైవేటు దవాఖానలకు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఆరోగ్యశాఖ సాధారణ వార్డు+ ఐసొలేషన్ 4000వ�
ఇంటర్ ప్రాక్టికల్స్లో 100% మార్కులు విధివిధానాలు ఖరారుచేసిన ప్రభుత్వం బ్యాక్లాగ్ సబ్జెక్టుల్లో 35% మార్కులు ఈ విధానం ఒక ఏడాదికే పరిమితం ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు విడుదల హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెల�
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు సామాన్య భక్తులకు సులభంగా దర్శనం తిరుమలలో కొవిడ్ కట్టడికి సమర్థవంతమైన చర్యలు టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకమ�
విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా విదేశాల నుంచి విమానాల ద్వారా తరలింపు నెలలోనే 97.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మత్తుమాఫియా రెచ్చిపోతున్నది. పోలీసుల కన్నుగప్పి కోట్ల రూపాయ�