నెన్నెల, ఆగస్టు 28: పడకొండేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా నెన్నెల బోయవాడకు చెందిన ముస్కె వెంకటి, మధునక్క దంపతుల కూతురు రజిత తన 15వ �
నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక సాగవు జవహర్నగర్లో మాకు ఉన్నది 350 గజాలే ఆ సర్వేనంబర్లతో సంబంధమే లేదు నేను పాలు అమ్మి ఆస్తులు సంపాదించిన నువ్వు ఏం చేసి కోట్లు సంపాదించావ్ రేవంత్పై మంత్రి మల్లారెడ్డి మం�
రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వర ద పెరిగింది. ప్రస్తుతం ప్రా
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆ�
శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
వారి సమగ్రాభివృద్ధి కోసం చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా: కేసీఆర్ హుజూరాబాద్.. తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్ తెలంగాణ ఉద్యమంలానే దళితబంధు విప్లవం ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకూ వర్తింపు పథకానికి
పిచ్చిగా మాట్లాడితే అదే స్థాయిలో బదులిస్తాం మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే లోపల వేశారు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తిప్పికొట్టిన మల్లారెడ్డి బండీ.. ఆస్తుల అమ్మకానికేనా నువ్వు యాత్ర చేసేది? రేవంత్ బతుకేం�
వెలిగొండ ప్రాజెక్టుపై పునరాలోచించుకోవాలి కేంద్రానికి తెలంగాణ లేఖ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని, ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తారంటూ �
పిటిషన్ ఉపసంహరణకు మోకాలడ్డు జత కలిసిన కర్ణాటక ఫుల్బెంచ్కు విచారణ బదిలీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గతంలో దాఖలుచేసిన పిటిషన్ను ఉపసంహరణకు ఏపీ మోకాలడ్డుతున
ప్రాజెక్టు నిర్మాణంతో నష్టమంటూ మొసలికన్నీరు వాదనలు వినిపించే అవకాశమివ్వాలని ఎన్జీటీకి మొర హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపో�