మధిర : ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు డీటీసీవో డాక్టర్ �
పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీయే వారధి పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం పటిష్ఠం కార్యకర్తలైనా.. నేతలైనా పార్టీయే సుప్రీం విపక్షాల నిజస్వరూపం బయటపెట్టండి ఒక్కొ�
బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
ప్రభుత్వ ఉద్యోగులు-100, ప్రైవేట్ ఉద్యోగులు-50 అత్యధికంగా పోలీస్ శాఖలో 34 మంది విధి నిర్వహణ ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు-50 గ్రామాభివృద్ధి కోసం మేమున్నామంటూ ఆర్థికసహాయం ఆదర్శంగా మహబూబాబా�
దవాఖానకు క్షతగాత్రుల తరలింపు మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని రోడ్డుపై పడిఉన్న ఐదుగురు క్షతగాత్రులను 108 వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వంచాటుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ
అధికారులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకులు నూరుశాతం పునరుద్ధరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద�
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 24. సాహిత్య, సాంస్కృతిక రంగంలో ఉద్ధండుడైన దేవులపల్లి రామానుజరావు సమాజ వికాసానికి ఎంతో దోహదపడ్డారని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య అన్నారు. తెలంగాణ సారస్వత పర�
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై పీఏసీ శాసనసభా కమిటీ మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సమావేశమైంది. చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్దరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ము�
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించన�
మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహ
మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ
మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్న