కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
వరంగల్ అర్బన్ : నలుగురు సభ్యుల బైక్ దొంగల ముఠాను గుండాల పోలీసులు శనివారం అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 11.50 లక్షల విలువైన 19 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తులు జనగాం జిల్లా రఘునాథ
కామారెడ్డి : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం కామారెడ్డి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ను సీఎం ప
హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేట�
రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరల స్థిరీకరణ.. రియల్ ఎస్టేట్ కళకళ సగటున ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం సాగునీటి ప్రాజెక్టులతో పడావు భూమికి కళ కలిసొచ్చిన కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు వికే�
అందరితో కలిసి తింట.. నేనే భోజనం పెట్టిస్త.. సామూహిక భోజనం చేసి.. ఊరిలో సమస్యలపై చర్చిద్దాం వాసాలమర్రి సర్పంచుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ 31, అక్టోబర్ 2020 జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తి�
మధ్యాహ్నం 2కు అత్యవసర సమావేశం లాక్డౌన్, వానకాలం సాగుపై చర్చ హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్య
1,800 కోట్లతో 2,400 కిలోమీటర్లు పీఎంజీఎస్వైతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి గ్రామ్సడక్ యోజన (పీఎంజీఎస్వై) ద్వారా మారుమూల పల్లె�
మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లారా! రాష్ట్ర ప్రభుత్వం భూములమ్ముతుంటే గగ్గోలు అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు నిర�
ఇరవై ఏండ్లలో ఆయన చేసిందేమీలేదు కనగర్తి వాళ్లతో తలలు పగులకొట్టించ్చిండు మాజీమంత్రిపై గుండేడు వాసుల ఆగ్రహం కమలాపూర్, జూన్ 18: ఇరవై ఏండ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తమ గ్రామానికి చేసిందేమీ �
నీళ్ల ట్యాంక్లో పడేసి ఘాతుకం ఇంట్లో వారి పనేనని అనుమానం అనాజ్పూర్లో విషాదం హైదరాబాద్ సిటీబ్యూరో/అబ్దుల్లాపూర్మెట్, జూన్ 18(నమస్తే తెలంగాణ): పైండ్లెన 12 ఏండ్లకు సంతానం కలిగిందని ఆ దంపతులు ఎంతో మురిస�
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టి
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత ల