సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలం వేములఘాట్ గ్రామంలో తుటుకూరి మల్లారెడ్డి( 70) అనే మల్లన్న సాగర్ ముంపు బాధితుడు ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపో
కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తు�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట�
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద
హైదరాబాద్ : ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా కట్�
హైదరాబాద్ : హిజ్రాల ఆగడాలు భరించలేనివిగా ఉన్నాయి. నూతన గృహప్రవేశం జరిగినా, కొత్తగా ఓ దుకాణం ఓపెన్ చేసినా అక్కడ ప్రత్యక్షమై డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇగ వారి ఆ
కరీంనగర్ : అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా యోగా గురువు బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ), కరీంనగర్ చాప్టర్, తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ అసోసియ�
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. ఇందులో మంత్రులు �
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి క�
హైదరాబాద్ : పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. బుధవారం రెండు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న సుమారు 15.07 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మొత్త�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు వచ్చే
వరంగల్ అర్బన్ : తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళలోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ వానకాలం, వేసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పంట పండిందన�
హైదరాబాద్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో స్టాప్ నర్సుల నియామకానికి ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ రేపటి(గురువారం) నుండి ప్రారంభం కానుంది. ఎంపికైన 803 మంది అభ్�