బతికున్న వ్యక్తికి డెత్సర్టిఫికెట్ సృష్టి రైతుబంధు కో-ఆర్డినేటర్ నిర్వాకం సాగుకు పెట్టుబడి సాయం అందకపోవడంతో వెలుగులోకి వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/కులకచర్ల: ఓ మహిళా రైతు బతికుండగానే చనిపోయి�
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఒకవైపు మృత్యువు కబళిస్తున్నా ఐదుగురికి అవయవదాతగా నిలిచాడు పదమూడేండ్ల బాలుడు. ఖమ్మం జిల్లా భద్రాచలం కొత్తకాలనీ అశోక్న�
తెలంగాణకు కేంద్రం ఇచ్చేదేం లేదు హుజూరాబాద్ ఎన్నికకు ప్రతిదీ లింక్ పెడుతున్నరు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హుజూరాబాద్ రూరల్, జూలై 22 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే ఏంచేస్తారని
తెలంగాణ ప్రజా సంఘల రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం కరీంనగర్ తెలంగాణ చౌక్, జూలై 22: రాష్ట్రం లో సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన దళితుల సాధికారత కోసం సీఎం తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని తెల�
హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,14,928 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 648 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది
హైదరాబాద్ : నూతనంగా ప్రారంభించిన టీఎస్ ఆయిల్ ఫెడ్ వెబ్ అదేవిధంగా మొబైల్ ఆధారిత యాప్పై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. నగరంలోని పరిశ్రమ భవన్లో జరిగి�
హైదరాబాద్ : మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చ�
హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీ�
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�