సిద్ధిపేట : రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండల�
పోతిరెడ్డిపాడుతో వైఎస్సార్ జల దోపిడీ సీమ లిఫ్ట్తో మరో దోపిడీకి జగన్ యత్నం ఏపీ సీఎంపై మండిపడ్డ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం, జూలై 2: ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు న
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
పేదోళ్ల పార్థివదేహాలకూ గౌరవప్రదంగా అంత్యక్రియలు గ్రామానికో వైకుంఠధామంతో మార్పు రూ.1554 కోట్లతో నిర్మాణం.. 97% పూర్తి పట్టణాల్లో నిర్మాణాలకు రూ.200 కోట్లు పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు హైదరాబాద్, జూలై 2 (న�
తల్లిదండ్రుల మృతితో అనాథలైన అక్కాతమ్ముడు దాతల చేయూతతో గోడల వరకే ఇంటి నిర్మాణం పైకప్పు నిర్మాణానికి సాయం కోసం ఎదురుచూపులు సంస్థాన్ నారాయణపురం, జూలై 2: ఏడేండ్ల క్రితం తండ్రిని, ఏ డాది క్రితం తల్లిని కోల్ప�
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన పొన్నం అశోక్గౌడ్ను పలువురు గౌడసంఘాల నేతలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో అఖిల
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టా�
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�
జగిత్యాల : రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభిం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,175 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే�