సిద్దిపేట : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం పూలే 195వ జయంతి వేడుకలను సిద్దిపేట పా
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట గాంధీ పార్కులో సిద్దిపేట తొలి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ
జగిత్యాల : సీఎంవో పేరు చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పుకుంటూ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. పలువురిని బెదిరించి డ�
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పూలే 195వ జయంతి (ఏప్రిల్ 11) ని పురస్కరించుకున�
వరంగల్ అర్బన్ : కాకతీయ యూనివర్సిటీ భద్రతా సిబ్బంది వరంగల్ వాసవీ క్లబ్ మాస్కులు, శానిటైజర్లు అందజేసింది. సిబ్బందికి 45 రోజులకు సరిపడే విధంగా రూ. 20 వేల విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా వర�
హైదరాబాద్ : భూస్వామ్య, కుల, మత వ్యవస్థలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన సామాజిక విప్లవ సేనాని మహాత్మా పూలే అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రి�
హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీ
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ
హైదరాబాద్ : ప్రైవేటు పాఠశాల బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రైవేటు పాఠశాల�
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ సమీపంలో జాతీయ రహదారి 65పై శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కె.అన్వేశ్(27), గాయపడ్డ వ్యక్తిని రాహ�
హైదరాబాద్ : కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని మాదాపూర్ పోలీసులతో కలిసి శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం ఆటోమొబైల్ దొంగను శుక్రవారం అరెస�
హైదరాబాద్ : కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం 136 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందిస్తామన్న సాయంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వ
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృ