ఉన్నత విద్యామండలి నిర్ణయం ఒక్కోకాలేజీలో 30-60 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం మార్గదర్శకాలు రెడీచేసిన అధికార్లు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఒక కాలేజీలోని వనరులను మరో కాలేజీ విద్యార్థులు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో జవహర్రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్ల�
ఆదాయం రూ.3,344 కోట్లు స్థిరంగా ‘వ్యవసాయేతర’ లావాదేవీలు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఐదు లక్షలు దాటింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ
గతేడాది కంటే లక్ష ఎకరాలకుపైగా అధికం రాష్ట్రంలో ఐదేండ్లలో రెట్టింపైన సాగు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు �
నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 18: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత మడిపల్లి భద్రయ్య కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. 1945 జనవరి 17న నిర్�
అమ్మాయిల పెండ్లికి రూ.40 వేల సాయం సైనిక దళాల ఫ్లాగ్ డే ఫండ్ కమిటీ నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మాజీ సైనికుల సంక్షేమానికి వినూత్న పథకాలను అమలుచేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలువ�
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ లాసెట్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రవేశపరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 3,846 మంది అర్హత సాధించగా.. అందులో రాష్�
మానవ మనుగడకు మొక్కలే ఆధారం మనిషి జీవితంలో మొక్కలు నాటడమే అతి గొప్ప పని మట్టిచిగురు పుస్తకావిషరణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని �