హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు, ఎ
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడా
హైదరాబాద్ : కొవిడ్ -19 మహమ్మారి విజృంభన రెండో దశలో మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని తీర్చేందుకు భారత రైల్వే 63.6 టన్నుల ద్రవ ఆక్సిజన్ను తెలంగాణకు సరఫరా చేస్తోంది. ద్రవ ఆక్సిజన్ను తీసుకెళ్లే రైలు శనివారం ఉదయ�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పాజిటివ్ రోగులకు టోసిలిజుమాబ్ డ్రగ్ కేటాయింపును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమి
హైదరాబాద్ : తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. మీడియా సమావేశం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలు�
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల కబ్జా ఫిర్యాదులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సీరియస్ అయ్యారు. తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి
నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉ�
హైదరాబాద్ : వ్యవసాయ భూ లావాదేవీల కోసం వన్ స్టాప్ పోర్టల్ అయిన ధరణి గురువారంతో ఆరు నెలల కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను పె�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష