హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్కు ఆహ్వా�
హైదరాబాద్ : తెలంగాణలోని జూ పార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఆయా కేంద్రాల పున:ప్రారంభానికి ప్రభుత్వం
హైదరాబాద్ : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( ఏ.పీ.పీ ) 151 పోస్టుల భర్తీ కోసం ఇటీవల జారీ చేసిన పరీక్షల నోటిఫికేషన్లో వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచాలని హైకోర్టు సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెం�
హైదరాబాద్ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కైటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ�
జోగులాంబ గద్వాల : సమయానుకూల అవసరం ఓ మనిషిని ఎంతటి శ్రమకైనా ఓర్చుకునేలా చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంద�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మ�
‘నమస్తే తెలంగాణ’ఇంటర్వ్యూలో మంత్రి ఎర్రబెల్లి పల్లెప్రగతితో గ్రామ ముఖచిత్రంలో మార్పు పంచాయతీలకు 15 నెలల్లో ఏడువేల కోట్లు ప్రజల భాగస్వామ్యంతో అద్భుత ఫలితాలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో పెరిగిన జవాబుదా
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో
కమిటీకి ఎక్స్అఫీషియో చైర్పర్సన్గా హోంమంత్రి ప్యానల్ సభ్యుడిగా తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి నియామకం.. హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సెక్య
రుణమాఫీ కింద విడుదలచేసిన ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 1,698 కోట్లు కేటాయింపు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదలచేసింది. ఈ మేరకు గురువా రం పంచాయ�
పర్యవేక్షణ, నిర్వహణ విభాగానికి మంజూరు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పక్కాగా ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ హైదరాబాద్, జూలై8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదలశాఖ భారీగా కొలువుల జాతరకు రాష్ట్�
ఎమ్మార్పీఎస్ నిర్వీర్యానికి కూడా కుట్ర అక్రమ ఆస్తులకు బినామీలు ఓసీలే బీసీలకు విలువ ఇవ్వని టక్కరి ఈటల ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపాటు హుజూరాబాద్ టౌన్, జూలై 8: మాదిగలకు నమ్మక ద్ర
రూ.108.75 కోట్లు సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.108.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువ