బెల్లంపల్లి టౌన్, జూలై 14: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై భాస్కర్రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పల్లె సత్యనారాయణ
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా విద్యార్థులంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులైతే బయటికెళ్లలేని పరిస్థితి. వీరికి ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్యపుస్త
హైదరాబాద్ : నూతన జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూతన జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీ�
హైదరాబాద్ : పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ న�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్
హైదరాబాద్ : తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ను ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, క�
ఉన్నత విద్యామండలి యోచన త్వరలో ఉమ్మడి నోటిఫికేషన్ వీసీలతో భేటీలో ఏకాభిప్రాయం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫ
స్థాపనకు ముందుకొచ్చిన భారత్ పెట్రోలియం రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శితో సంస్థ బృందం భేటీ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి పెట్టుబడుల వరద
కార్యక్రమాలు ప్రజలకు చేర్చే కార్యాచరణ సభ్యత్వాల డిజిటలైజ్ గడువు నిర్ణయం పార్టీ కార్యాలయాల పురోగతిపై సమీక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక భేటీ హైదరాబాద్, జ
పర్యావరణహితానికే ఈ-వెహికిల్ పాలసీ త్వరలో మరిన్ని చార్జింగ్ పాయింట్లు మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడి పియాజియో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంత�