హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగ�
మంచిర్యాల : రూ.2.90 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు మం�
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆకాశం, రైల్,
హైదరాబాద్ : అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో స్వచ్ఛమైనదన్నా
హైదరాబాద్ : ఏప్రిల్ 2021 కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో ప్రాక్టికల్ అండ్ థియరీ పరీక్షలకు హాజరైన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరూ సంబంధిత టీచింగ్ హాస్పటల్స�
రైతుబీమా తరహాలో బాధిత కుటుంబాలకు చెల్లింపు తాటి, ఈత చెట్లు నరికితే నాన్ బెయిలబుల్ కేసులు మూడు నెలల్లో నీరా కేఫ్ పనులు పూర్తిచేయాలి సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, మే 08 (నమస్
నిరాటంకంగా కొనసాగుతున్న ట్యాంకర్ల రవాణా 24 గంటల్లో ఒడిశా నుంచి 318 మెట్రిక్ టన్నులు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్-19 పాజిటివ్ బారిన నక్సల్స్ వైద్య చికిత్స నిమిత్తం పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. సీపీఐ(మావోయిస్టు) పార్
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) 2021 కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించే చివరి తేదీని ఆలస్య రుసుము లేకుండా మే 15వ తేదీ వరకు పొడిగించారు. కొవిడ్-19 సెకండ్ �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరాధార అరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ ర
హైదరాబాద్ : రైతు బీమా మాదిరిగా బాధిత గీత కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హై
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
హైదరాబాద్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న టెకీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని పాన్ బజార్లో శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర