హైదరాబాద్ : కొవిడ్-19తో రాష్ట్ర ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ బాబు(59) కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అజయ్ 1978లో గౌహతిలోని జరిగిన స్కూల్ నేషనల్స్ ద్వారా అరంగేట్రం చేశాడు. 1979, 1980 లలో జర
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి కొవిడ్ 19 కారణంగా నాలుగు రోజుల క్రితం మరణించాడు. కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు .ఈ �
ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లుగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకూ ప్రత్యేక అవకాశం వైద్యులపై ఒత్తిడి తగ్గించటమే లక్ష్యం అందరికీ మంచి వేతనం, సౌకర్యాలు �
తల్లుల సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప�
ప్రపంచవ్యాప్తంగా నెగెటివ్లో ఫార్మా మార్కెట్ 18 శాతం వృద్ధితో దూసుకుపోయిన భారత్ వ్యాక్సిన్లో ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి ఫార్మాహబ్గా పేరొందిన హైదరాబాద్ నుంచే అధికం హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఫార�
కరోనా వైరస్ నివారణ కోసం కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం లక్ష్మి గణపతి హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించారు. ఆలయ ఈవో ఏ బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల�
రాష్ట్రం నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లతో పయనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కరోనా రోగులకు కావాల్సిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంవో) తరలింపులో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) �
ఆక్సిజన్ యూనిట్లుగా నైట్రోజన్ ప్లాంట్లు ముందుకొస్తున్న బల్క్డ్రగ్ పరిశ్రమలు స్వల్ప మార్పులతో మరింత ఆక్సిజన్ 20-25 రోజుల్లో అందుబాటులోకి.. తీరనున్న ప్రాణవాయువు కొరత హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే
కరోనా బాధిత కుటుంబాల్లోని పిల్లలకు సర్కార్ మానవీయ స్పర్శ రాష్ట్రవ్యాప్తంగా 66 ట్రాన్సిట్ హోమ్స్ హైదరాబాద్లో ఏడు చోట్ల ఏర్పాటు ప్రారంభించిన తొలిరోజు ఇద్దరు పిల్లల చేరిక హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగ�
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు భారత్ బయోటెక్ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల కేంద్రం రాష్