మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా హుజూరాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గొప్ప విజయం సాధించబోతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధీమా �
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిర�
ఆ పార్టీకి టీఆర్ఎస్పై మాట్లాడే హక్కు లేదు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ హెచ్చరిక హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధా�
ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు యాసంగి పంట 21 లక్షల టన్నులు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే సేకరి
కేంద్రం నుంచి లేఖ తెప్పించిందీ లేదు దొంగ దీక్షను కొనసాగించిందీ లేదు.. మధ్యాహ్నం రెండు గంటలకే శిబిరం నుంచి ఔట్ అన్నదాతను దగా చేస్తూ.. రైతు పేరిట దీక్షలా? ఉప ఎన్నికలో ఓట్ల కోసమే సంజయ్ దొంగ జపం బీజేపీపై నిప్
పెట్టుబడులు పెడితే సంపూర్ణ సహకారం ఫ్రాన్స్ కంపెనీల సీఈవోలతో కేటీఆర్ క్షిపణి వ్యవస్థల సంస్థ ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలో సౌందర్యసాధనాల మార్కెట్పై కాస్మొటిక్వ్యాలీ బాధ్యులతో సమావేశం రోజంతా వరుస భ�
సీఎస్ను కోరిన టీఎన్జీవో కేంద్ర సంఘం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి
అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇతర గృహనిర్మాణ పథకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్క�
Huzurabad | హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ దొంగ ప్రమాణాలు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో చెప్తూ ‘ప్రమాణ పత్రం’ పేరుతో ఆ పార్టీ నేతలు ఒక
సుమారు 100 కోట్ల ఆస్తినష్టం ఉట్నూర్, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్లో ఉన్న మద్యం డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మద్యం డిపోలో ఉదయం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. వెంటన
ఇద్దరు అన్నదమ్ములు మృతి ఆదిలాబాద్ జిల్లా గుండాలలో ఘటన ఇచ్చోడ, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు హతమయ్యారు. ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య నెలకొన్న వివాదం వల్