హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ ఎం�
హైదరాబాద్ : రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్లను ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సింగ
శామీర్పేట, ఆగస్టు : జీవీకే ఈఎంఆర్ఐ సంస్థలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) ఉదోగ్యాలకు అ
శామీర్పేట, ఆగస్టు : అంబులెన్స్లో ఓ గర్భిణీకి 108సిబ్బంది పురుడు పోశారు. శామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(24)కు 7 నెలలు మాత్రమే నిండాయి. సోమవారం రాత్రి ఉదయం 10:30 గంటలకు నొప్పులు రావడంతో 108 �
మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్�
బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎంసెట్) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలెంగ్ ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభం కానుంది. మంగళవారం సమావేశమైన టీఎస�
బోడుప్పల్, ఆగస్టు: చెంగిచర్ల బస్ డిపో నుంచి పటాన్చెరువు వరకు ఉదయం 8గంటల నుంచి బస్సులను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్ ఈసు ఓ ప్రకటనలో తెలిపారు. చెంగిచర్ల, బోడుప్పల్, చిలుకానగర్ ప్రజలు బాలానగర్, కూకట�
హైదరాబాద్ : రాష్ట్రంలో వరిసాగును తగ్గించి పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలలో అధిక ఆదాయం చూపించగ�
హైదరాబాద్ : తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో రెండో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్�
ఘట్కేసర్,ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో వ�