సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ అధికారి బీ దానం కన్నుమూశారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుం బసభ్యులు తెలిపార�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీటీడీ వివిధ అంశాలపై ఉన్న ప్రతిపాదనలను పరిశీలిం చి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, కొనుగోళ్లు, ఇంజినీరింగ్ పనులు, ఎస్టేట్స్, అ
మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి 19 రాష్ర్టాలకు 8,453.92 కోట్లు విడుదల హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులో ఆదినుంచి వివక్ష చూపుతున్న మోదీ సర్�
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నందుకు నెట్టివేత సిరిసిల్ల టౌన్, నవంబర్ 13: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీజేపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని సర్దిచెప్తుండగా అత్యుత్
చట్టాలపై అవగాహన ఉంటే కోర్టులతో పనే ఉండదు లీగల్ సర్వీసెస్ క్యాంప్లో హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత మారేడ్పల్లి, నవంబర్ 13: కోరికల్లో నిజాయితీ ఉంటే అవి నెరవేరే అవకాశాలు అధికంగా ఉంటాయని హైకోర్టు న్యాయమ�
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 13: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉన్నది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భా�
భవన వినియోగ మార్పునకు డిసెంబరు 31 గడువు గడువు మీరితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే ఒకేసారి ఇంఫాక్ట్ ఫీజు చెల్లిస్తే 10% రాయితీ జీహెచ్ఎంసీ అధికారుల స్పష్టీకరణ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబ�
రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి రేణుక మహేశ్వరం, నవంబర్ 13: చట్టం ముందు అందరూ సమానులేనని రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శి రేణుక అన్నారు.శనివారం మహేశ్వరం కేంద్రంలోని గడీకోట మైదానంలో న్యాయ విజ్ఞాన సదస్సును �
హైదరాబాద్, నవంబర్ 13: పీట్రాన్ పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తున్న పాల్రెడ్ టెక్నాలజీ లిమిటెడ్ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆదాయం రూ.74.72 కోట్లుగా
హైదరాబాద్, నవంబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.12.83 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కావేరీ సీడ్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.23.40 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం తగ్�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవ
ప్రయాణికుల భద్రతపై మెట్రోలో ప్రచారం సిటీబ్యూరో, నవంబరు 13(నమస్తే తెలంగాణ): మెట్రో రైలులో ప్రయాణికుల భద్రతపై వినూత్న తరహా లో ప్రచార కార్యక్రమాన్ని ఎల్ అండ్ టీ మెట్రో చేపట్టిం ది. టీవీలో ఎంతో పాపులరైన బిగ్�
ఎయిర్ అంబులెన్స్ ద్వారా నగరానికి తరలింపు కడప జిల్లా వాసికి నగరంలో చికిత్స 47 రోజుల పాటు శ్రమించి జీవం పోసిన కార్డియాక్ వైద్య బృందం అమీర్పేట్, నవంబర్ 13: నైజీరియాలో పని చేస్తున్న కడప జిల్లా వాసికి అపోల