కరోనా బాధితురాలికి గాంధీలో చికిత్స.. ఆరోగ్యంగా ఇంటికి.. సీసీసీ నస్పూర్, మే 18: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన సాయం ఓ వృద్ధురాలికి ఊపిరిపోసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన పొనగంటి మ
మంత్రి పువ్వాడ అజయ్ కొత్తగూడెం, మే 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెయ్యిపడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో కార్యరూపం దాల్చనున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భ�
ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు ఇకపై వెంటనే వస్తాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఇందుకోసం మహబూబ్�
రంగారెడ్డి జిల్లా దవాఖానలో మరో 100 ఆక్సిజన్ పడకలు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొండాపూర్, మే 18: కొవిడ్ రోగులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వైద్య సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తు�
హన్మకొండ చౌరస్తా, మే 18: సీటీ స్కాన్కు అధిక మొత్తం వసూలు చేస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్పై కేసు నమోదైంది. మంగళవారం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ టాస్�
ఇద్దరు రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్స ప్రత్యేక వార్డులో 38 మందికి వైద్యం సుల్తాన్బజార్, మే 18: హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానకు బ్లాక్ ఫంగస్ బాధితుల తాకిడి పెరుగుతున్నది. దీంతో వారికి చ
వైద్య విభాగంలో పనిచేస్తున్నవారే సభ్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే.. మరోవైపు చికిత్సకు ఉపయోగించే మందులను బ్లాక్లో విక్రయిస్తూ, మెడికల్ మాఫియా చెలరేగి�
కరోనా నేపథ్యంలో మిడ్ ఎగ్జామ్స్ రద్దు మూడింటికి బదులు 80 మార్కులకు పరీక్ష హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలపై సాంకేతిక విద్యామండలి అధికారులు కీలక నిర్ణయ�
చీరల తయారీతో రోజు 10వేల మందికి ఉపాధి కరోనా ఉన్నా ఆగకుండా పనిచేస్తున్న సిరిసిల్ల మగ్గం హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఏడవడానికే బతికిన నేల.. ఇప్పుడు బతుకమ్మ చీరలతో కడుపునిండా తింటున్నది. ఒకప్పుడు
ఓవైపు మరోవైపు వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో వైరస్వ్యాప్తికి అవకాశం ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లోనూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 273 కోట్లు మొదటి విడతగా సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు తన టిఫిన్ బాక్స్ ఇచ్చి ఆకలి తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్.మహేశ్ కుమార్ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు. సోమవారం రాత్రి ఆహారం కోసం �
హైదరాబాద్ : ఆదివారం కురిసిన తేలికపాటి నుంచి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కు�