తెలంగాణ ప్రజా సంఘల రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం కరీంనగర్ తెలంగాణ చౌక్, జూలై 22: రాష్ట్రం లో సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన దళితుల సాధికారత కోసం సీఎం తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని తెల�
హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,14,928 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 648 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది
హైదరాబాద్ : నూతనంగా ప్రారంభించిన టీఎస్ ఆయిల్ ఫెడ్ వెబ్ అదేవిధంగా మొబైల్ ఆధారిత యాప్పై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. నగరంలోని పరిశ్రమ భవన్లో జరిగి�
హైదరాబాద్ : మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చ�
హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీ�
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�
హైదరాబాద్ : రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీని అదేవిధంగా స్థానిక స్థాయిలో పాలంపేట్ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్క�
హైదరాబాద్ : గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముసురు కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షపు జల్�
దళితబంధు కుటుంబంలో కడగండ్ల మాటే ఉండదు ఆ పది లక్షలకు కుటుంబ పెద్దే ఓనరైతడు బ్యాంకు కిస్తీలు, ఈఎంఐలు కట్టనక్కరలేదు దళితబంధుకు సపోర్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ పైసలు ఎందుకు, ఎట్ల ఖర్చు చేసిండో చూస్తం ప్రత్