సిద్దిపేట యువకుడి వినూత్న ఆలోచన కరోనా బాధితులను ఉచితంగా దవాఖానకు తరలింపు సిద్దిపేట టౌన్, మే 20: కరోనా సోకినవారి వద్దకెళ్లేందుకే వణికిపోతుంటే.. వారిని ఉచితంగా దవాఖానకు తరలిస్తూ ఓ యువకుడు స్ఫూర్తిగా నిలుస�
తొలిసారి ముదిరాజ్లకు చైర్మన్ పదవి కేటాయింపు భక్తులకు అన్నిరకాల వసతులు కల్పిస్తాం: చైర్మన్ గీస భిక్షపతి చేర్యాల, మే 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్ర�
ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి కొవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా గాంధీ దవాఖానలో గంటపాటు పర్యటన జనరల్వార్డు నుంచి ఐసీయూదాకా పరిశీలన నేరుగా కరోనా పేషెంట్లతో మాట్లాడిన సీఎం ప్రాణాలకు తెగించి డాక�
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొంటాం.. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీచేస్తాం ప్రణాళికతో, పారదర్శకంగా పనిచేస్తాం చైర్మన్గా నియామకం ఆశ్చర్యపరిచింది ‘నమస్తే తెలంగాణ’తో బీ జనార్దన్రెడ్డి నాడు ఉద్యోగం కో
సభ్యుల ఎంపికలో ప్రత్యేక ముద్ర అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అవకాశం ఇచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్�
రోజూ 2 వేల మందికి గణేశ్ బిగాల అన్నదానం 100 మందికి ఉపాధి హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో సతమవుతూ దవాఖానల్లో, హోం ఐసోలేషన్లో ఉన్నవారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కరుణామృత ధారలు కురిపిస్తున�
సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది వెంటిలేటర్పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన �
రెండోవిడుతలో 79 వేల మందికి జమ హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే ఆపత్కాలసాయంలో భాగంగా రెండోవిడుతలో 79 వేల మందికి రూ.2 వేల నగదును అందజేశారు. �
బన్సీలాల్పేట్, మే 19: జానియర్ల డాక్టర్ల సమస్యలు తెలుసునని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గాంధీ దవాఖాన జూడాల అధ్యక్షుడు మణికిరణ్రెడ్డి తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ గాం�
ప్రాణం ఉన్నంతవరకు టీఆర్ఎస్లోనే ఉంటాం మాజీ మంత్రి ప్రవర్తన సరిగాలేకనే విభేదించాం టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ హుజూరాబాద్, మే 19: తాము అమ్ముడు పోయే రకంకాదని, నిఖార్సయిన తెలంగాణవాద