రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా మాదాపూర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెన�
2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు చివరి రోజే 36,762 దరఖాస్తులు ఒక్కో లైసెన్సు కోసం 25 మంది పోటీ ప్రభుత్వానికి రూ.1,329 కోట్ల ఆదాయం హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద�
సీబీఎస్ఈ తరహాలో రెండు పరీక్షలు వద్దన్న అధికారులు ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్లు సరిపోతాయని భావన హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలను నిర్వహ�
దూకుడు పెంచిన కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్లకు దారాదత్తం హైదరాబాద్లో 10 ఎకరాలు సహా మొత్తం 47.71 ఎకరాలకు బిడ్ల స్వీకరణ హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల ఉపసంహరణ పేరిట కేంద్ర ప్రభుత్వం
మందమర్రి రూరల్ నవంబర్ 19: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్ పురుషోత్తం (58) మరణించారు. శుక్రవారం మొదటి షిప్టులో విధులకు వెళ్లిన ఆయన సంప్లోని మట్టి�
రాంకీ ప్లాంట్కు ఈఆర్సీ ప్రశంస హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): చెత్త నుంచి విద్యుత్తు తయారీకి రాంకీ సంస్థ అనుసరిస్తున్న విధానం బాగున్నదని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రశంసించింది. చెత్త ను�
సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్తా: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేనివిధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిం�
టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే టాప్ ప్రజా సమస్యలపై స్పందనలో తొలి స్థానం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే వెల్లడి నేరమేదైనా పక్కా న్యాయం, ప్రమాదమేదైనా తక్షణ సహాయం. జవాబుదారీతనంలో మేటి, సత్ప్రవర్తనలో రా�
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయండి డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కరోనా టీకాలు వేయాలని వ�
యాసంగిలో పెరుగుతున్న వరియేతర పంటల సాగు రెట్టింపైన శనగ, వేరుశనగ, జొన్న తదితర పంటలు పప్పులు, నూనె గింజల సాగుకు రైతుల మొగ్గు 6.56 లక్షల ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): యాసంగి�
మూకదాడిలో గాయపడిన రైతులు, పోలీసులు నిరసనలు, నిలదీతలతో తోక ముడిచిన తొండి ముఠా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి ప్రకటన చేయించడం చేతగాని బీజేపీ నేతలు రైతు బతుకుపై రౌడీయిజం చేస్తున్నారు. ‘ఇన్నాళ్లకు మాకు నీ
మేడ్చల్, నవంబర్16(నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వం రూ.51 లక్షలు మంజూరు చేసింది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు మంజూరైన నిధులతో మరమ్మతులు, మౌలిక వస�
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 16 : ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామానికి చెందిన గుర్రం బాలమ్మ ఇటీవల వైద్య సహాయ నిమిత�
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పలు వైద్య, ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకువెళ్త�
పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి. రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్ప�