మరోమారు దత్తత గ్రామానికి.. గ్రామస్తులతో భేటీ కానున్న సీఎం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామ
బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్ రమణ కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసిం ది. ఈ మేరకు మంగళవారం రాష్ట
రెండు రాష్ర్టాలకు లేఖలు రాయనున్న బోర్డు జల వివాదం పరిష్కారానికి సమాలోచనలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ను ఈ నెల 12న నిర్వహించాలన
అశ్వారావుపేట : ఆయిల్పాం గెలల ధర పెరిగింది. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.16,717 పెంచుతూ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆయిల�
నల్లగొండ : నాగార్జునసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి 31,140 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. సాగర్ జలాశయ పూర్తిస�
నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపూర్లో ట్రస్టు ఏర్పాటు చేసి భక్తి ముసుగులో మోసం చేస్తున్న బురిడి బాబా విశ్వ చైతన్యస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయనత పాటు మరో ముగ్గురు శిష్యులను �
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కలల సహకారమైన ఆకుపచ్చని తెలంగాణ సాధన కోసం ప్రముఖ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన ఏడవ విడత ప్రజా హరితహారం సైకిల్ యాత్రం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స�
ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర �
హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో గల డీఎస్ఎస్ భవన్లో ఆ�
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స
గ్రానైట్ ఎగుమతుల్లో పొకర్ణ టాప్ 12 దేశాలకు కంపెనీ ఉత్పత్తులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్లాంట్లు వ్యవసాయం, పరిశ్రమలు సమాన వృద్ధి పట్టణం.. పల్లెల్లో సమతుల ప్రగతి సమర్థ నాయకత్వం- సుస్థిర ప్రభుత్వం ఐటీ, పర�