రెండున్నరేండ్లుగా తెలియని కుమారుడి ఆచూకీ తనయుడి కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల మనసు సాయం చేయాలంటూ.. ఎమ్మెల్యే గాంధీకి వేడుకోలు మియాపూర్ ,నవంబర్ 26 :ఒక్కగానొక్క కొడుకు… కనిపించకుండాపోవడంతో ఆ తల్లిద�
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ డాక్టర్ను సైబర్ చీటర్స్ రిమోట్ యాప్ డౌన్లోడ్ చేయించి ఖాతా ఖాళీ చేశారు. చిక్కడపల్లికి చెందిన డాక్టర్ సంగ్రామ్ తన
అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ సిటీబ్యూరో, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ఇప్పటికే కరోనా రెండు వేవ్స్తో సతమతమవుతూ �
గతంలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంలో 15 నుంచి 20 మంది కొనుగోలు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్లైన్ వేలం సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ వ్యాపారం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తో�
గతంలో రోడ్డుపైనే వ్యర్థాలు ఇక రోడ్డు వెంట చెత్తకుప్పలకు చెక్ స్ట్రీట్ఫుడ్ వెండింగ్ స్టాల్ల ఏర్పాటు డిసెంబర్ 5న ప్రారంభానికి సన్నాహాలు సుల్తాన్బజార్, నవంబర్ 26 : ఉత్తమ డివిజన్గా పేరుగాంచిన విజయ
బాగ్లింగంపలిలోఅస్తవ్యస్తంగా టాయిలెట్లు చిక్కడపల్లి, నవంబర్ 26 : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. బాగ్లింగంపల�
అబిడ్స్, నవంబర్ 26 : ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నగరంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2021 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అన్ని �
ఏడేండ్లలో ధాన్యం కొనుగోళ్లలో రికార్డు వాటి విలువ రూ.88 వేల కోట్లు ఈ స్థాయి కొనుగోళ్లు తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే కారణం ఆంక్షలతో సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలతో జాప్యం: పౌరస
మియాపూర్, నవంబర్ 26 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్నదని, వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజ�
25 శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం మూడేండ్లకు ఫీజులు నిర్ణయించనున్న ఏఎఫ్ఆర్సీ వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ‘మెడికల్’ ట్యూషన్ ఫీజులపై వచ్చే ఏడాది నిర్ణయం హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�