పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న రోగులు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మరోసారి ప్రాచుర్యం మొండి రోగాలు నయమవుతాయని ప్రజల్లో నమ్మకం కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో మరోసారి మూలికావైద్యం ప్రాముఖ్య�
పోచమ్మమైదాన్, మే 26: రాష్ట్రం కోసం అక్షర సేద్యం చేసిన ప్రముఖ కవి వెలపాటి రామారెడ్డి (90) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండ కనకదుర్గకాలనీలో బుధవారం తుదిశ్వాస విడిచారు. రామారెడ్డి తెలంగాణ సాయ
దేవరకొండ, మే 26: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల నమస్తే తెలంగాణ విలేకరి జాజాల శ్రీనివాసులు(43) బ్లాక్ఫంగస్తో మృతిచెందారు. 10 రోజుల కిందట ఆయనకు కరోనా రాగా.. పలు దవాఖానల్లో చికిత్స పొందారు. శ్రీనివాసులుకు �
రాష్ట్రంలోనే మొదటిది.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఖమ్మం సిటీ, మే 26: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటుచేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు స
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే వ్యవసాయం, అగ్రి-ఇంజనీరింగ్, సేంద్రీయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ప్రమాణాలను సవరించింది. 60 శాతం సీట్లు గ్రామీణ వ�
హైదరాబాద్ : వర్సిటీలోని వివిధ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల నియామకాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణను రిజిస్ట్రార్�
హైదరాబాద్ : స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పరిస్థితులు గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని వరంగల్కు చెందిన ఎన్నారై, అమెరికా పారిశ్రామికవేత్త, ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్�
హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకా�
కరోనాను కట్టడి చేస్తున్న తెలంగాణ వచ్చే నెలాఖరుకు రాష్ట్రంలో 90% తగ్గనున్న కేసులు ప్రభుత్వ వ్యూహం ఫలించిందం టున్న పలు అధ్యయన సంస్థలు వాస్తవ గణాంకాలతో సరిపోలుతున్న ఐఐటీ కాన్పూర్ ‘సూత్ర’ అంచనాలు కరోనా కట్
మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం జూలై 5 వరకు తొలిదశ ఇంటర్ ప్రవేశాలు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు సెకండియర్ అడ్మిషన్లపై త్వరలోనే నిర్ణయం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇటీవలే ఉత్తీర్ణులైన పద�
ఇంతకూ అది ఉన్నట్టా.. లేనట్టా? నిజాం కాలంనాటి రిజిస్టర్ ఏమైంది? తవ్వేకొద్దీ అధికార్ల లీలలు బయటకు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్ ఆలయ భూములపై దర్యాప్తులో ఎండోమెంట్ అధికారుల లీలలు
విక్రయించినవారికీ పూర్తి డబ్బులు ఇవ్వలేదు మా భూమిలో రోడ్డు వేసి ఆక్రమించారు ‘జమున హ్యాచరీస్’ భూకబ్జాపై రైతుల వివరణ వెల్దుర్తి, మే 25: ఈటల రాజేందర్కు చెందిన ‘జమున హ్యాచరీస్’ వారు తమ భూములను కబ్జాచేశ
60 మంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ, విజిలెన్స్ రాజ్యాభిలేఖనం ఆఫీస్లో పురాతన పహాణీల పరిశీలన దేవుడి భూములని తెలితే నాటి అధికారులపై చర్యలు! మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దే�