వివాహేతర సంబంధంపై ఆగ్రహం పాల్వంచ, ఆగస్టు 5: హెడ్ కానిస్టేబుల్ అయిన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య అతడికి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం చో�
మిర్యాలగూడలో విద్యుత్తు-రవాణా-మున్సిపల్ శాఖల మధ్య ముదిరిన లొల్లి విద్యుత్తు సరఫరా నిలిపివేత.. ప్రజల ఇక్కట్లు మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 5: అధికారం అహంకారంగా మారితే ఇట్టాగే ఉంటుందేమో.. విద్యుత్తు, రవాణా, మున�
ఊడిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కృష్ణా బేసిన్లో వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి రెండ్రోజులుగా తగ్గిన ఇన్ఫ్లోలు గురువారం కొద్దిగా పెరిగాయి. నాగార్జునసాగర్కు ఒక్�
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ గురువారం స�
హైదరాబాద్ : తెలంగాణ వేరుశనగ నాణ్యతలో దేశంలోనే నంబర్ వన్. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. రాష్ట్రంలో భవిష్యత్ యాసంగి పంటగా వేరుశనగను లక్షలాది ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
మోమిన్పేట, ఆగస్టు:గ్రామాల్లో నేలకొన్నసమస్యల పరిష్కారం కోసం “మీతో నేను “కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రయాన్పల్లి,రా�
హైదరాబాద్ : పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జర�
బంట్వారం, ఆగస్టు:”దళిత బంధు” పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గురువారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఉమాదేవి చందూసింగ్ మాట్ల�
బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దా�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స�
దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం�
కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్య�
నేడు వాసాలమర్రిలో ప్రారంభం.. మొత్తం 76 కుటుంబాల కోసం రూ.7.60 కోట్లు తొందరపడొద్దు.. పైసా వృథాపోవద్దు ఏం జెయ్యాల్నో కుటుంబ సభ్యులంతా. ఆలోచించుకొని పైసలు తీసుకోవాలె ఎటమటమైతే ఊరుకొనేది లేదు ఆరుగురితో గ్రామ దళిత బ