కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్బషీరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువు�
దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను
దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
దుండిగల్ , ఆగస్టు: ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
హైదరాబాద్ : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అలుపెరుగకుండా శ్రమించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతిని ప�
దుండిగల్, ఆగస్టు : తెలంగాణరాష్ట్రాన్ని హరితవనంగా మర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతగా నిర్వహిస్తున్నందుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసే ఉద్యోగాలన్నీ ఇకనుంచి తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. నీళ్లు- నిధులు- నియామకాల ట్యాగ్లైన్తో ఉద్యమంచేసి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు,
కులకచర్ల, ఆగస్టు : పేదల అభివృద్ధికి తమవంతు కృషిచేయడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు నవీన్కుమార్. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామంలో జన్సహాస్ స�
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి గ్రామానికి చెందిన యువకులు గుంపుల సతీష్, ప్రేమ్కుమార్. అంగవైకల్యంతో పూర్తిగా నడవలేని స్థితిలో బాధపడుతున్నారు. యువకుల దీన ప�
తాండూరు రూరల్, ఆగస్టు :తాండూరు మండలం, చింతామణిపట్టణంలో బోనమ్మ దేవతకు గ్రామ మహిళలు బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం బోనం సమర్పించారు. గ్రామ సర్పంచ్ విమలమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో బోనమ్మ దేవత పండుగ సంబురాలను �
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది. రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్య
తాండూరు రూరల్, ఆగస్టు:దశలవారీగా గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతామణిపట్టణం, పర్వతాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన
మర్పల్లి, ఆగస్టు : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశుసంవర్ధక, పశువైద్యాధికారి డాక్టర్ అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సిరిపురం, కల్ఖోడా, పట్లూర్ గ్రామాలలో 482 గొర్రెలు, 1419 �
సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మ�