రియల్టర్ హత్య.. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు మర్డర్కు స్కెచ్ వేసిన ఆధ్యాత్మిక గురువు సీసీ కెమెరాల్లో ఆధారాలు.. నలుగురి అరెస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడు పరారీ కేపీహెచ్బీ కాలనీ/ హైదరాబాద్ స
పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామ
కొడంగల్, ఆగస్టు : ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు అధికంగా ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమై విద్యను అందించేందుకు అధ్యాపకుల పాటుపడాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు. శనివారం స
కొడంగల్, ఆగస్టు :ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతుంటారని, వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు బిచ్చాల మల్లయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్ల�
బొంరాస్పేట, ఆగస్టు : మండలంలోని రేగడిమైలారంలో అసురబలి సినిమా చిత్రీకరణ జరిగింది. సమాజంలోని చెడు వ్యక్తులు, చెడు అంశాలను రూపుమాపాలని, ఈ అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసేందుకు “అసురబలి” పేరుతో సినిమాను �
చర్లపల్లి , ఆగస్టు: చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ నుంచి దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుతుండటంతో స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరే�
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో మొట్టమొదటిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీకి కాలుష్య నియంత్రణ మండలి అధికారు�
చర్లపల్లి, ఆగస్టు : కుటీర పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా చేనేత వస్తువులను తయారు చేసే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ వైద్యశాల చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ �
నేరేడ్మెట్, ఆగస్టు :ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్.గాండ్ల గణేష్బాబు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, డ్రెస్లు పంపిణీ చేశారు. శనివారం నేరేడ్మెట్ శ్రీకాలనీలోని తన నివాసం వద్ద తన కుమారుడికి కూతురు
గాజులరామారం, ఆగస్టు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్దీకరణ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివ�
కుత్బుల్లాపూర్,ఆగస్టు: మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కూకట్పల్లి జోనల్ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను నిధులు మంజూరు అయిన్నట్లు జోనల�
దుండిగల్, ఆగస్టు :కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ.వివేకానంద్ శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో పర్యటించారు. ఆయనతో పాటు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి, కమిషనర్ గోపీ ఉన్నారు. ఈ