జీడిమెట్ల, ఆగస్టు : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టి వికలాంగులకు త్రీ వీల్ మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన �
వినాయక్నగర్, ఆగస్టు : శ్రావణ మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. దినకర్నగర్లోని చంద్రమ�
మల్కాజిగిరి, ఆగస్టు : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్టకార్డులు, జెండాలతో నిరసన తెలిపార
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్�
కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్�
కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడిక
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
హైదరాబాద్ : గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. నగరంలోని జలవిహార్లో ఆదివారం ఉదయం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించార�
వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆది�
పోతిరెడ్డిపాడు నుంచి జలాల అక్రమ తరలింపు రెండేండ్లలోనే 308 టీఎంసీలు బేసిన్ అవతలికి.. ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలు మళ్లించిన ఏపీ సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ అవసరాలకు కష్టం కేంద్ర జల్శక్తి శాఖ, కేఆర్ఎంబీకి త�
సకలజనుల సహృదయవేదికగా సచివాలయం నిర్మాణం మన పాలనారీతులకు అద్దం పట్టాలి ప్రజలకు పాలనా ఫలాలు అందాలి అందుకు తగ్గట్టుగా ఉండాలి వరదనీరు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ నూతన సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ హ
విద్యుత్తు ఉద్యోగుల సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఖైరతాబాద్, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్
తెలంగాణ హవా100 పర్సంటైల్ సాధించిన నలుగురు విద్యార్థులు అడ్వాన్స్కు 932 మంది గురుకుల విద్యార్థుల అర్హత హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 3వ సెషన్ ఫలిత�