బిడ్డ చర్మంపై రంగుల మచ్చలు ప్రపంచంలో 3 కేసుల్లోనే ఇలా నిలొఫర్ దవాఖాన డాక్టర్ శ్రీలత హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): పెద్ద పిల్లల్లో కరోనా వచ్చిన రెండు నుంచి ఆరు వారాల తర్వాత అరుదుగా కనిపించ�
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�
హైదరాబాద్ : కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆద
హైదరాబాద్ : కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. ఒకవేళ వ్యవసాయశాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు �
సంగారెడ్డి : అనధికారికంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆరు ఆస్పత్రులను అధికారులు సీల్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు �
హైదరాబాద్ : వరి సాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు స�
మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజన యువతి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రా
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
ప్రభుత్వ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ఇంట్లో ఉండి వివరాలు పంపిస్తే సరి ఇంటర్బోర్డు అధికారుల కసరత్తు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): సర్కారు కాలేజీల్లో వాట్సాప్ ద్వారా ప్రవేశాలు కల్పించేదిశగా ఇంటర్బో
తెలియకుండానే ప్రాణాలు తీస్తున్న మహమ్మారి ఆప్తుల మరణానికి పరోక్షంగా కారణమనే బాధ అపరాధ భావనకు గురికావద్దంటున్న నిపుణులు సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్మలమ్మ జ్వరం వచ్చి వారం పాటు మంచాన పడింది. కొడుకు జగద