మల్కాజిగిరి, ఆగస్టు: బస్తీదవాఖనాలోనూ ప్రజల సౌకర్యార్థం కరోనా వాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజలు ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అధికారులు పట్టుదలతో కృషి చేయాలి కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష కేంద్ర గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులపై �
9వ తేదీనే రెండు కేసుల విచారణ ఉన్నది కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ వీలు చేసుకుని రండి: బోర్డుల చైర్మన్లు హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో ఈనెల 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డ
త్వరలో డీపీఎంఎస్ విధానానికి స్వస్తి రాష్ట్రమంతా ఏకీకృత పద్ధతి అమలు లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల అధికారం జిల్లా కలెక్టర్లకే అప్పగింత మార్గదర్శకాలపై అధికారుల కసరత్తు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్�
ఫ్యామిలీ కోర్టుల్లో పలు వెసులుబాట్లు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలి దిగువ కోర్టులకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయ
ఈ ఏడాది నుంచే సెకండియర్లో క్లస్టర్ విధానం అమలు కీలక నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యామండలి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆ కాలేజీలో చదువు బాగా చెప్తారు, అక్కడ సీటొస్తే బాగుండు.. అని అనుకునే విద్యార్�
నిర్దిష్ట సమయం నాలుగేండ్లు మరో రెండేండ్లు వెసులుబాటు ఆ తర్వాత థీసిస్ స్వీకరించరు ప్రక్షాళన దిశగా ఓయూ గైడ్లైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 6: ఇక నుంచి పీహెచ్డీ ఏండ్లకు ఏండ్లు చేస్తూ కూర్చుంటామంట�
మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజి
పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్లోని ప
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు: రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి అంక�
హైదరాబాద్ : రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది. ఈ మేరకు �