56% కుటుంబాల్లో జీర్ణ సమస్యలు ఆశీర్వాద్ ఆటా సర్వేలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తేతెలంగాణ): దేశంలోని 56 శాతం కుటుంబాలు జీర్ణశక్తి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆశీర్వాద్ ఆటా సంస్థ వెల్లడించింది. �
హైదరాబాద్ : కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతాదృక్పథంతో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచె�
రాజన్న సిరిసిల్ల : ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ర�
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�
హైదరాబాద్ : అందుబాటులోని వ్యాక్సిన్ డోసులతో రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్, కీసరలో 10 రోజుల పా�
మూడుచెక్కలపల్లిలో జ్వరసర్వే ఘనవిజయం నిన్న కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న గ్రామం నేడు అత్యల్ప స్థాయికి తగ్గిన బాధితుల సంఖ్య పల్లెను ఆదుకున్న 3 అదృష్టాలు జ్వరాలపై ప్రతి ఇంటిలో సర్వే లక్షణాలున్నవారికి మందు
అక్రమ ఆస్తుల రక్షణకే జాతీయ పార్టీలోకి ఎందరినో అణచివేసి, అన్యాయం చేశారు మాజీ మంత్రిని ఓడించడమే నా ధ్యేయం ఆయన చర్యల వల్లే నేను టీఆర్ఎస్ను వీడా బీజేపీ నేత, మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం జమ్మికుంట, మే 27: �
ఒక్క ఇంజెక్షన్తో కరోనా ఖతం! ఒక్క వయల్ ఖరీదు రూ.59,750 వైరస్కు ‘కాక్టెయిల్ డ్రగ్’ విరుగుడు యాంటిబాడీస్ ఉత్పత్తితో వైరస్ మటాష్ బి1.617 రకం వైరస్పై ప్రయోగిస్తున్నాం నాలుగువారాల్లో పూర్తి నివేదిక ఇస్త
జమునా హ్యాచరీస్ భూకబ్జాపై రైతుల వాంగ్మూలం నమోదు వెల్దుర్తి, మే 27: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో జమున హ్యాచరీస్ పరిశ్రమ భూ కబ్జాలపై గురువారం సంబంధిత రైతులను విజి�
త్వరలో టెండర్లకు చర్యలు చేపట్టండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్య�
టీటీడీ వాదనలో పస లేదు హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆరోపణ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హంపి హనుమద్ జన్మభూమి క్షేత్ర ట్రస్టుల మధ్య చర్చ అసంపూర్తిగా ముగిసింది. త�
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలిజిల్లా అధికారుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి సూచన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పంచాయతీరా