పాటంటే కేవలం పదాల కూర్పు కాదు. అక్షరాలకు ఆత్మను ఆవహింపజేసి, భావసుగంధాల్ని రంగరించి దానికి అందమైన వర్ణాలను అద్ది మనోప్రపంచంలో రససిద్ధిని కలిగించడమే సిసలైన పాట లక్షణం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాలన
భారీగా తగ్గిన మాతాశిశు మరణాలు సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్ సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు కరోనా నేపథ్యంలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ 33 దవాఖానాల్లో 5 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు అద్భుత ఫలితాన�
‘అంతర్జాతీయ ఫొటోగ్రఫీ’లో పాలంపేట యువకుడికి 8 అవార్డులు వెంకటాపూర్, నవంబర్ 29 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటకు చెందిన తడండ్ల శ్రావణ్ అంతర్జాతీయ ఫొటోగ్రఫీలో ప్రతిభ కనబరిచాడు. ఆన్లైన్ కాంపి�
కేంద్రం తప్పులు దాచి రాష్ట్రంపై నిందలు యాసంగి బియ్యం కొనకపోగా.. సాకులు అర్థం లేని ఆరోపణలు.. అసలు నిజాలివీ! హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కేంద్రం ఎంత బియ్యం కొంటుంద�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. రైతులు దరఖాస్తు చేయకుండానే ప్రభుత్వమే పరిశీలించి ఈ భూములను వ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన సొసైటీ సర్వస�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎంయూ రాష్ట్
లఖింపురి ఘటనపై చర్యలేవి కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరుపకుండా సాగు చట్టాల రద్దును ఆమో
కేంద్ర మంత్రి షెకావత్ హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని కేంద్ర జలశక్తిశాఖ మంత�
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన వీటిలో 670 మెయిన్, 326 మినీ కేంద్రాలు 2008-09 తరువాత ఒక్కటీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో 996 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమశాఖ ప్రత
డిసెంబర్ 9-13 మధ్య జంతర్మంతర్లో కాంగ్రెస్ దీక్ష అప్పటికే ముగియనున్న వరి నాట్లు పోసే సమయం రాజకీయ మైలేజీ తప్ప రైతులకు ప్రయోజనమేది? హస్తం పార్టీ నేతల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, నవంబర్�
విమాన క్యాటరింగ్ ఉద్యోగి అరెస్టు బంగారం విలువ 1.09 కోట్లు హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. అతడి నుంచి రూ.1.