పెద్దేముల్, ఆగస్టు :సీఎం కేసీఆర్ సహకారంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగులపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో డిఎంఎఫ్టీ నిధులతో నిర
మర్పల్లి, ఆగస్టు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేశారని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ �
పరిగి, ఆగస్టు:తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు కొనియాడారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పరిగిలోని తెలంగాణ అమరవీరుల క్రాస్రోడ్డులో ట
నల్లగొండ : కాంగ్రెస్ నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నేపర్తి శేఖర్ రాజీనామా చేశారు. గంటకో మాట.. గడియకో పార్టీ పేరుతో.. కార్యకర్తలను మోసం �
పూడూరు, ఆగస్టు : రైతు బీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల వ్యవసాయాధికారి సామ్రాట్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు 2021సంవత్సరం బ�
వాసాలమర్రిలో దళిత బంధుకు మోగిన డప్పు రూ. 7.60 కోట్ల నిధుల విడుదల గ్రామంలో అంబరమంటిన సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం రంగులు చల్లుకొని గ్రామస్తుల నృత్యాలు ముఖ్యమంత్రి ఫొటోలతో ఊరేగింపు మోడ�
ఆదిలాబాద్లో సంస్థకు అన్ని వనరులు ఇప్పటికే 772 ఎకరాల్లో ప్లాంటు విస్తరణ 170 ఎకరాల ఏర్పాటయిన టౌన్షిప్ 4.8 కోట్ల టన్నుల లైమ్స్టోన్ డిపాజిట్ రాష్ట్రం నుంచి సహకారం అందిస్తాం సింగరేణి బొగ్గు సరఫరాకు సిద్ధం �
Dalitha Bandhu | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాట కట్టి చిందు వేసిన కళాకారులు ఇప్పుడు దళితబంధు కోసం గొంతు సవరించుకుంటున్నారు. కొత్త పాటలతో ధూంధాంకు సిద్ధమవుతున్నారు. దళిత బంధుపై
తొలి త్రైమాసికంలో రూ.24 వేల కోట్ల రాబడి పథకాల రూపంలో ప్రజలకే పంపిణీ 63 లక్షల మందికి రూ.7,500 కోట్ల రైతుబంధు ఆసరా పెన్షన్లకు రూ.981 కోట్లు విడుదల 6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెల పంపిణీ నూతన పీఆర్సీతో 9 లక్షల కుటుంబా
తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్నే అర్పించారు స్మరించుకున్న సీఎం కేసీఆర్.. నేడు ప్రొఫెసర్ జయంతి హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడిగా, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం తన జీవిత
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): డాక్టర్ వీరేంద్రసింగ్ చౌహాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నూతన కులపతి (చాన్స్లర్)గా నియమితులయ్యారు. జెనెటిక్ (జన్యు) ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలో విశేష సేవలు అం�
మందకృష్ణను బరిలోకి తెస్తున్న ఆ రెండు పార్టీలు మండిపడ్డ టీఎస్ ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి ముషీరాబాద్, ఆగస్టు 5: హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ.. దళితుల ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నాయని టీఎస్ �