ధాన్యం సేకరణ, వానకాలం సాగు, కరోనా, లాక్డౌన్ కీలక అంశాలు క్లస్టర్ల వారీగా పంటలపై నిర్ణయం ఎరువులు సిద్ధం చేయటంపైనా చర్చ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 30న మధ్యాహ్నం 2 గ�
పండ్ల మార్కెట్లో భారీ డిమాండ్ గడ్డి అన్నారంలో ఆల్టైమ్ రికార్డు ధర టన్ను బత్తాయి లక్ష పైమాటే ఎల్బీనగర్, మే 26: కరోనా సంక్షోభం బత్తాయి రైతుకు కలిసొచ్చింది. ప్రస్తుత వేసవిలో ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ �
ఆ వారసత్వం నుంచే తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు ముఖ్యమంత్రి కేసీఆర్ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి
ఒక్క డోస్ ధర రూ.59 వేలు సిప్లా సహకారం తొలిసారి యశోద దవాఖానలో కరోనా రోగులకు ఉపశమనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాం�
జర్నలిస్టులకూ వేయాలని నిర్ణయం కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా
ఈటల కబ్జాపర్వంలో మరో మహిళ భూమి సర్వే నంబర్ పత్రాల ఆధారంగా ఆక్రమణ 15.09 ఎకరాల్లో అత్యధిక భాగానికి ఫెన్సింగ్ గత ఆగస్టులోనే పోలీసు, రెవెన్యూలో ఫిర్యాదు న్యాయంచేయాలని మేడ్చల్ కలెక్టర్కు ఫిర్యాదు ‘నమస్తే’
మరో కొత్త పక్షి కూడా.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు చందంపేట, మే 26: నల్లమల అటవీప్రాంతం అరుదైన జంతు, పక్షులకు నిలయం గా మారుతున్నది. తాజాగా అడవిలో పుట్టి ఎలుగు (హనీ బడ్గర్), మరో సరికొత్త పక్షి కెమెరా ట్రాప్కు చిక్
లాక్డౌన్లో పెరిగిన గృహహింస డయల్ 100కు ఫిర్యాదుల వెల్లువ 13 రోజుల్లోనే 7,679 ఫిర్యాదులు హైదరాబాద్, మే 25, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్తో మహిళలపై వేధింపులు మరింత పెరిగాయి. ఉదయం 10 దాటాక అనుమతి ఉంటే, అదీ సరైన కారణం �
ఉర్దూ నుంచి ఇంగ్లిష్లోకి తర్జుమా దేవర భూములపై నేడో రేపో నివేదికలు మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవాలయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీ, విజిలెన�
అభినవ పూలే అయితే బడుగుల భూమి మీకేందుకు సీఎం కేసీఅర్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మూల్యం తప్పదు టీఆర్ఎస్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు హుజూరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్కు �
జమున హ్యాచరీస్ భూ కబ్జాపై వీఆర్వోల విచారణ వెల్దుర్తి, మే 26: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ భూ కబ్జాపై ఏసీబీ, విజిలెన్స్ అధి�
మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా రావల్కోల్ భూ కబ్జా వ్యవహారంపై రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా లోతైన విచారణ చేస్తున్నారు. బాధితుడు పిట్ల మహేశ్ నుంచి సేకరించిన పత్రాల ఆధారంగా �
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం పూర్తి చేశామని, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రార�