హైదరాబాద్ ,మే 31: లాక్ డౌన్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు తెలంగాణ మున్నూరు కాపు సంఘం నాయకులు. నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆకలితో అలమటిస్తున్న కరోనా బ
హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో రెండు అడిషనల్ డైరక్టర్ పోస్టులను మంజూరు చూస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష�
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం
హైదరాబాద్ : ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున రాష్ట్రంలో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరిగిందని, అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ధాన్యం సేకరణను పూర్తిగా చేపట్టకు
హైదరాబాద్ : రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కే
హైదరాబాద్ : భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి
మెదక్ : తూప్రాన్ పట్టణంలోని అల్లాపూర్ టోల్గేట్ వద్ద నిర్మిస్తున్న రైతు బజార్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జూన్ మొదటివారంలో దీన్ని ప్రారంభించ�
నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరోనా చికిత్సలో 2 డీజీ కీలకం వచ్చే నెలలో అందుబాటులోకి ఔషధం మూడో వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం కరోనాపై తప్పక విజయం సాధిస్తాం కరోనా నియంత్రణకు డీఆర్డీవో అభివృద�
విద్యుత్తు సంస్థల్లో 6,305 మందికి వైరస్ రెండో వేవ్లోనే 67 మంది మరణం మొత్తం 113 మంది ఉద్యోగుల మృతి హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెంటోళ్లను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్రంట్లైన్ వారియర్లుగా విద్యుత్
ఆరోగ్యం క్షీణించింది అంతే.. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి వెల్లడి గజ్వేల్ అర్బన్, మే 29: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తల్లీకొడుకు కరోనాతో ఇబ్బంది పడుతున్న�
సీఎస్ఆర్ కింద ట్రాన్స్కో, జెన్కో అందజేత హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ట్రాన్స్కో, జెన్కో పది వెంటిలేటర్లను అందించాయి. ఇందుకు అవసరమైన
పొలం సుజలాం.. హలం సుఫలాం జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పదిరోజుల వ్యవధిలో పెట్టుబడి పంపిణీ ఈసారీ రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా �
ఈఎన్టీలో పెరుగుతున్న బ్లాక్ఫంగస్ రోగులు రోజుకు 50 శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు పది రోజుల్లో 113 మందికిపైగా డిశ్చార్జి సుల్తాన్బజార్, మే 29: కొవిడ్తో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వ
ఐఐటీ-హెచ్ శాస్త్రవేత్తల పరిశోధన ఫార్మా కంపెనీలు ముందుకువస్తే త్వరలోనే అందుబాటులోకి ప్రస్తుతం వాడుతున్న యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్ ధర రూ.4వేలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కరోనాతోపాటు బ్�