కష్టకాలంలో కరుణచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా రూ.2 వేలు, 25 కేజీల బియ్యం 2,04,743కు పెరిగిన లబ్ధిదారుల సంఖ్య మొదటి నెలతో పోలిస్తే 79 వేలు అదనం సర్కారుపై నెలకు రూ.40.94 కోట్ల భారం లావణ్య కరీంనగర్లోని ఓ ప్రైవేట�
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్�
క్యూఆర్ కోడ్ విధానం క్యూఆర్ కోడ్ విధానం పంజాబ్ను తలదన్నేలా రాష్ట్రంలో వరి దిగుబడి కరోనాకాలంలో ధాన్యంకొంటున్న రాష్ట్రం మనదే 87% సేకరణ పూర్తి… మరో 4 రోజుల్లో సంపూర్ణం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకోన
లాండ్రీ, సెలూన్, దోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచితం దళారులను ఆశ్రయించి మోసపోవద్దు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల సూచన హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో ఇచ్చిన హామీల అమలులో భా
వైకుంఠధామంలో తలదాచుకున్న కుటుంబానికి అండగా మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు రూ.10వేలు, సరుకులు అందజేత సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, మే 29: ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటి�
నేడు మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ పొడిగిస్తారా? సడలింపులు ఇచ్చి పాక్షికంగా అమలుచేస్తారా? కొనసాగిస్తే ఇంకెన్ని రోజులు? అనే ప్రశ్నలకు ఆదివారం సమాధాన�
ముఠాల ఆటకట్టించినవారికి ప్రోత్సాహకాలు వీడియోకాన్ఫరెన్స్లోడీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులను గుర్తించి పీడీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్�
మందుల మోసగాళ్ల కేసులో పోలీసులు అప్రమత్తం హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): ఓ రోగికి బ్లాక్ఫంగస్ మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో సైబర్ నిందితులను తర్వగా పట్టుకోవాలని హైదరా�
రాష్ట్రంలో 9, ఏపీలో 4 జోన్లకు అవకాశం డ్రోన్ల ఎగరవేతకు మారిన నిబంధనలు హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 166 జోన్లను పౌరవిమానయానశాఖ గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. నో పర్మిషన్, నో టేక్ఆఫ్ జోన్ల �