నమస్తే తెలంగాణ వెబ్సైట్లో లభ్యం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధితో దూసుకుపోతున్నది. కేవలం ఏడేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో అభ�
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల అభివృద్ధికి కొత్త వీసీలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులను సమకూర్చుకో
ప్రైవేటు టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ అండగా సీఎం కేసీఆర్: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు లక్షల మందికిపైగా ప్రైవేటు స్కూ ల్ టీచర్లు, సిబ్బందికి రెండునెలల సాయాన�
893 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ తదుపరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ సమావేశంలో టీఎస్పీఎస్సీ నిర్ణయం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): స్టాఫ్నర్సు నోటిఫికేషన్లో ప్రకటించిన మొత్తం పోస్టుల నుంచి 893 పోస్టులన
ఇప్పటికే 32,417 మందికి వ్యాక్సినేషన్ పూర్తి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా అందరికీ ఆగస్టు నెలాఖరులోగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) కే
అందుబాటులోకి ఆంపోటెరిసిన్-బీ ఎమల్షన్ మూడు వారాల్లో తయారు చేసిన సెలొన్ ల్యాబొరేటరీస్ ఒక వయల్ ధర రూ.4,000 నుంచి రూ.4,500 హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్లాక్ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) బాధ�
సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఏడేండ్ల తెలంగాణలో నవ-యువ నాయకత్వ వైభవం ఈయన గాంధీనాయక్!తెలంగాణలో ఏ ఆందోళన జరిగినా వాలిపోయే ఉద్యమకారుడు!తెలంగాణ సాకారమయ్యేదాకా సగం గడ్డం, సగం గుండుతో వినూత్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ఏర్పాటైంది. రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నదులు గోదావరి, కృష్ణ. ఈ రెండు నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి 1267 టీఎంసీలు (గోదావరి బేసిన్లో 968 టీఎంసీలు, క�
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని, చారిత్రాత్మకమైనదని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి ఇరవై �
హైదరాబాద్ : డ్రోన్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్గా వికారాబాద్లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుం�
హైదరాబాద్ : ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీఎస్డబ్ల్యుఆర్ఈఐఎస్) మంగళవార�