హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 609 మంది బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. త�
కీసర: రైతుబీమా ఆర్థిక సహాయాన్ని రైతులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తెలిపారు. మండల పరిధి భోగారం గ్రామానికి చెందిన సుంకరి శంకర్ ఇటీవల మృతిచెందాడు. తెలంగాణ ప్రభ
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్ట�
వరంగల్ : భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ, వరగల్ జిల్లాల్లో ఎంపీ పర్యటించారు. భద్రకాళి ఆ
మేడ్చల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ప్రైవేటు యాజమాన్యాల అధిక ఫీజులకు స్వస్తి చెప్పాలని మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాద్యాయుడు డాక్టర్ బి.శ్రీధర్ అన్నారు. మేడ్చల్ జడ్�
శామీర్పేట : కులవృత్తుల అభ్యోన్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిటుకుల సత్యంనాయీ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ అన్నారు. ప్రభుత్వం �
శామీర్పేట : వెదజల్లె పద్దతి వరిసాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఏడీఏ వెంకట్రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వెదజల్లె పద్దతిలో వరిసాగు చేస్తున్న పంటలను క్షేత్�
శామీర్పేట: నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. మూడుచింతల్పల్లి మండల సమావేశ మందిరంలో శుక్రవారం వృత్తి నైపుణ్య అవగాహన సదస్సు నిర్వహించారు. �
శామీర్పేట : పీసీవీ చిన్నారుల పాలిట శ్రీరామరక్ష అని ఎంపీపీ హారికముళిగౌడ్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలో పీసీవీ వ్యాక్సిన్పై అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు
మేడ్చల్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సింహపురి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పోషకాహార పదార్దాలను పంపిణీ చేశారు. ఈ కార�
కీసర: మండలం అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ఆదర్శ సేవా అవార్డునందుకున్నారు. ఎంపీటీసీ కవితశశికాంత్ కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలు, ఎంపీటీసీ హక్క�
మహబూబ్నగర్ : అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ�
మేడ్చల్ : పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శిల్పా నగర్లో పార్కుకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను శుక్రవారం
ఆత్మకూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తిగా తగ్గింది. 8,251 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా బుధవారం గేట్లు మూసేసిన పరిస్థితుల్లో గురువారం విద్యుదుత్పత్తికి సైతం నీటి విడుదల�
మల్లాపూర్: పేద మద్యతరగతి విద్యార్ధులను ఆదుకునేందుకు గత 15 సంవత్సరాలుగా లక్ష్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం మల్లాపూర�