చండ్రుగొండ: తెలంగాణ పిఏసిఎస్/ఎల్ఎస్ సిఎస్ ఉద్యోగుల (టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధం) జిల్లా అధ్యక్షులు లంకా నరసింహరావును ఘనంగా సన్మానించారు. సోమవారం మండల మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసింహరావును శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ…సోసైటి ఉద్యోగుల సమస్యలతో పాటు, బిసీ(మున్నూరుకాపు)ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల నాయకులు భూపతి రమేష్, బండి క్రిష్ణ, పులి సత్యం, రంగిశెట్టి రాము, పూసాల లక్ష్మిఫతి, రామిశెట్టి వెంకటేశ్వర్లు, మక్కా రమేష్, ఆకుల జగన్నాథం, అంచ అప్పారావు, యెన్నం రాములు, చలవాది రామారావు, రంగిశెట్టి నరేష్, ఒండ్రుమెట్ల కొటేశ్వరరావు, యాసా కాశివిశ్వనాద్, గానుగపాడు సోసైటి ఉపాదక్షురాలు భూపతి ధనలక్ష్మి, సోసైటి డైరక్టర్లు పసుపులేటి వెంకటేశ్వర్లు,యాసా నాగజ్యోతి, రామిశెట్టి సరళ, గోపు భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.