ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడ�
చదువుతోపాటు ఆసక్తి గల రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్కుమార్ విద్యార్థులకు సూచించారు. తద్వారా భవిష్యత్ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చ�
పంట నష్టపరిహారం చెల్లింపులో దుర్వినియోగమైన నిధులపై కనీసం విచారణ జరపని కాంగ్రెస్ సర్కార్.. తాజాగా రెండో విడత నిధులనూ విడుదల చేసింది. అర్హులైన బాధిత రైతులకు మరోసారి మొండిచేయి చూపించింది. అనర్హులకు పరిహ�
‘పెదవాగు’ వరద నష్ట పరిహారం చెల్లింపుల్లో అన్నదాతలతో అధికారులు పరిహాసమాడినట్లు కన్పిస్తోంది. వరద ధాటికి పంటంతా కొట్టుకుపోయి, పొలమంతా రాళ్లు చేరి, ఇసుక మేటలు వేసిన అన్నదాతలకు అర్హుల జాబితాలో అధికారులు మ�
Aswaraopeta తోటి ఉద్యోగుల వేధింపులతో తనువు చాలించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఎస్సై మరణవార్త విని గుండెపోటుతో అతని మేనత్త రాజమ్మ మరణించింది. దీంతో రాజమ్మ స్వగ్రామమై�
అభాగ్యులకు అండగా నిలవాల్సిన అశ్వారావుపేట రక్షకభట నిలయం ఇటీవల తరచూ వివాదాలమయంగా మారుతోంది. సాక్షాత్తూ ఇక్కడి పోలీసులు, సిబ్బందికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన తమకు అన్య
Godavari river | గోదావరి నదిలో(Godavari river) పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు(Mother and son missing). ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా(Eluru dist) వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద చోటు చేసుకుంది.
అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఆయన ఆయిల్ఫెడ్ అధికారులతో కలిసి అశ్వారావుపేట పామాయి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్పామ్ పరిశ్రమలో రూ.30 కోట్లతో బయోవిద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్త�
Cable Bridge | సూర్యాపేట్-అశ్వారావుపేట మార్గంలో ఖమ్మం పట్టణంలోని మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానున్నది. ఖమ్మంలో బీఆర్ఎస్ భా�
Aswaraopeta | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం జరిగింది. అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకున్నది.
అశ్వారావుపేట: అన్ని రంగగాల్లో పల్లెలు పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ది సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగామారి దేశానికే తలమానికంగా మారుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బు
అశ్వారావుపేట:సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతివేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ�