అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్ష�
చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�
చండ్రుగొండ: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్నసేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యం అం�
అశ్వారావుపేట: వ్యాపారులు తమ రంగంలో రాణిస్తుండటంతో పాటు ఇతర రంగాలలో కూడా రాణిస్తూ తమ ప్రాంత అభివృద్దికి తోడ్పడాలని శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు సూచించారు. గురువారం పట్టణ వర్తక సంఘం భవననిర్మాణానికి భ�
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�
అశ్వారావుపేట : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు విస్తరణ, మొక్కల ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్ స్పష్టం చేశారు. సాగు యాజమాన్య పద్�
దమ్మపేట :మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బలుసు గోపి మాతృమూర్తి రమణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బలుసు గోపి
చండ్రుగొండ: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందజేయటం జరుగుతుందని గానుగపాడు సహకార సంఘం అధ్యక్షుడు చెవుల చందర్రావు అన్నారు. శుక్రవారం �
చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపకృతి వనాలతో గ్రామాల్లో పచ్చందాలు వెల్లువిరుస్తాయని జడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. బుధవారం ఆమె తిప్పనపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన�
అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని అచ్చుతాపురం గ్రామసమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై చల్ల అరుణ తెలిపిన వివరాలు ప్రకారం దమ్మపేట మండలం జమేదారు బంజరుకు చెందిన మడక�
అశ్వారావుపేట:టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జనసభకు వేలాదిగా పార్టీ కారకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు హాజరుకావాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ
అశ్వారావుపేట: ఎన్నోఏండ్లుగా పోడు సాగు చేసుకుంటున్నహక్కుదారులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. బుధవారం పట్టణంల�
అశ్వారావుపేట: ఆయిల్ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఉద్దేశ్యంతోనే సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయిల
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా మాతా, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి సుజాత అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశ