చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల �
అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉదృత
అశ్వారావుపేట: మైనర్ బాలికను మోసం చేసి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగ�
చండ్రుగొండ: సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రావికంపాడు గ్రామంలో ఏ
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్దే విజయమని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా రంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతునిస్
దమ్మపేట: ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన తాతా మధు గెలుపు పట్ల దమ్మపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్
అశ్వారావుపేట: నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని దురదపాడు గ్రామంలోని నిరుపేద గిరిజనులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు దుప్పట్లు పంపీణీ చేశారు. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న నిరుపే�
దమ్మపేట:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన “ఛలో ఢిల్లీ”కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా న�
దమ్మపేట: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం పోలింగ్ జరగడంతో దమ్మపేట నుంచి అన్ని పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పోలింగ్ కేంద�
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య
దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్ల శ్రీరాములు కుమారుడు గోపి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స
చండ్రుగొండ: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఏజెన్సీ దళితసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�