అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లన�
అశ్వారావుపేట : దసరా నవరాత్రోత్సవాల్లోభాగంగా తొమ్మిదోరోజు గురువారం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు భక్తులకు కాళికాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిదిలో తొమ్మిదేండ్ల లోపు బాలికలక�
అశ్వారావుపేట: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని మంగళవారం అధికారులు అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించ
అశ్వారావుపేట : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్�
అశ్వారావుపేట : చిరుధాన్యాలు ధీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దివ్యౌషధం అని జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి అన్నారు. ప్రస్తుతం మూడు పూటలా సన్న బియ్యం తినడంవల్లే ఫైబర్ పూర్తి స్థాయిలో అందక ప్రజలు అనేక రోగాల �
ములకలపల్లి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లతో
అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయ
దమ్మపేట :వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం రైతులకు సూచించారు. మల్లారం రైతు వేదికలో మంగళవారం ముష్టిబండ రైతులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి
అశ్వారావుపేట : తిమ్మాపురం గ్రామ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలంలోని తిమ్మాపురం గిరిజనులు భద్రాచలం ఐటీడ�
ములకలపల్లి : మండలవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను అధికారిక, ప్రజల సౌకర్యార్ధం నిర్ధిష్టమైన సమావేశాలు, శుభకార్యాల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కరుణామయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల
అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పురోహితు�
అశ్వారావుపేట: ఆయిల్పాం సాగుతోనే రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ స్పష్టం చేశారు. అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. జోగులాంబ జిల్లా ఆలంప�
అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహసీల్దార్ భద్రకాళి తెలిపారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…మండలానికి 5,725 బత
అన్నపురెడ్డిపల్లి: మండలంలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జడ్పీ సీఈవో విద్యాలత అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో చేపట్టిన బృహత్ పల్లె ప్ర�
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా