చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృ�
అశ్వారావుపేట : ఆయిల్పాం గెలల ధర పెరిగింది. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.16,717 పెంచుతూ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆయిల�