చండ్రుగొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారయణ పిలుపునిచ్చారు. మంగళవారం రావికంపాడు గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్ని�
అశ్వారావుపేట :నూటొక్క ప్రసాదాలతో విఘేశ్వరునికి నైవేద్యంసమర్పించారు. అశ్వారావుపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ �
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరస్వామిని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భం
అశ్వారావుపేట: పల్లె ప్రగతి పథకంలో పంచాయతీలలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను సోమవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రగతిలో నిర్వహించిన పారిశుద్యం, హరితహారం మొక్కల సంరక్ష
చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్య
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామక
దమ్మపేట :వెయ్యి కోట్ల రూపాయలతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దమ్మపేట తహాసీల్దార్ రంగా ప్రసాద్కు గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నా
దమ్మపేట: నూతనంగా నియమితులైన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్టా మల్లి�
చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట�
చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగ�
చండ్రుగొండ: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భర్తి చేయనున్న రేషన్డీలర్ల నియామకంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ దళితసేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి
చండ్రుగొండ: తెలంగాణ పిఏసిఎస్/ఎల్ఎస్ సిఎస్ ఉద్యోగుల (టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధం) జిల్లా అధ్యక్షులు లంకా నరసింహరావును ఘనంగా సన్మానించారు. సోమవారం మండల మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసింహరా�
చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృ�