నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ పూర్తి చేశారు. పీవో, ఏపీవో, ఓపీఓలతో సమావేశం నిర్వహించి పోలింగ్ ప్రక్రియకు సిద�
అల వైకుంఠ పురం.. ఇల సాక్షాత్కరించింది. ముక్కోటి ఏకాదశి పర్వ దినాన భద్రగిరి వైకుంఠాన్ని తలపించింది. ‘ఉత్తర ద్వారం ఎప్పుడు తెరచుకుంటుందా.. తమ ఇలవేల్పును కన్నుల్లో నింపుకొందామా..’ అని భక్తులు వేయి కనులతో ఎదు�
అటవీ, రెవెన్యూ భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనున్నదని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలో అటవీ, స్త్రీ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన ఇంజినీరింగ్, రో
అన్నిదానాల్లోకెల్లా విద్యాదానం మిన్న. ఒకరికి విద్య అందిస్తే అది పది మందికి వెలుగు. ఉమ్మడి పాలకులు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేసే
వేగంగా కుటుంబాల గణన ప్రక్రియ ఇంటింటి సర్వే చేస్తున్న రెవెన్యూ టీంలు సేవలందిస్తూ.. సౌకర్యాలు కల్పిస్తూ.. సహకారమందిస్తున్న పంచాయతీ సిబ్బంది పకడ్బందీగా పారిశుధ్య పనులు విస్తృతంగా పర్యటిస్తున్న ఐఏఎస్లు భ
ప్రభుత్వం, యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాయి.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేశాం ప్రవాహం తగ్గుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించాం గోదావరి వరద పరిస్థితిపై ముఖ్యమంత్రికి నివేదిక పంపిం
పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు నిలిచిన రాకపోకలు కిన్నెరసాని వాగులో చిక్కుకున్న వ్యక్తి మణుగూరు రూరల్, జూలై 8: గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజ�
సమాజంలో మార్పు రావాలాంటే చదువు ముఖ్యం మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్ కొత్తగూడెంలోని రామవరంలో ఏకలవ్య పాఠశాల ప్రారంభం కేఎస్ఎం వద్ద నూతన కలెక్టర్ కార్యాలయ పనుల పరిశీలన భద్రాద్రి కొత్తగ�
పాల్వంచ, జూన్ 23: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన మాత్రమే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు మీడియం బోధించవద్దని ప్రధానోపాధ్యాయులను డీఈవో సోమశేఖర శర్మ ఆదేశించారు. పాల్వం